
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 28 October 2015
శ్రీ నరసింహస్వామి ఆవిర్భావాన్ని వర్ణించే సందర్భంలో వ్యాస భగవానులు చెప్పిన శ్లోకమిది.
శ్రీ నరసింహస్వామి ఆవిర్భావాన్ని వర్ణించే సందర్భంలో వ్యాస భగవానులు చెప్పిన శ్లోకమిది.
సత్యం విధాతుం నిజభృత్యు భాషితం
వ్యాప్తిం చలోకేష్వఖిలేషు చాత్మనః !
అదృశ్యతాత్యద్భత రూపముద్వహన్
స్తంభే సభాయాం నమృగం నమానుషమ్ !!
శ్రీ నరసింహస్వామి ఆవిర్భావాన్ని వర్ణించే సందర్భంలో వ్యాస భగవానులు చెప్పిన శ్లోకమిది. భక్తుడు పలికిన మాటలను సత్యమని నిరూపిస్తూ, సకల భూతకోటి యందు వ్యాపించిన పరమాత్మతానేనని ఋజువు చేస్తూ ఏనాడూ కనబడని అత్యంత ఆశ్చర్యకరమైన రూపాన్ని ధరించి సభాస్తంభంలో ఆస్వామి నరుడూ కాని, మృగమూ కాని రూపంతో ఆవిర్భవించాడు. ఇది అని నిర్ధారించలేని పరబ్రహ్మమే తానని నిరూపించిన శ్రీ నరసింహస్వామికి ప్రణామాలు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment