రామాయణం పారాయణం చేస్తే ఎంతో పుణ్యం
రామాయణం పారాయణం వల్ల సకలపశాపాలు, పాపాలు నుండి విముక్తులవుతారు. పూర్వం గౌతమ మహర్షని అవమానించిన కారణంగా రాక్షస జన్మనెత్తిన “సౌదాసుడు” అనేవాడు రాక్షస రూపంలో ఉండి రామాయణం వినటంవల్ల రాక్షస జన్మనుండి విముక్తి పొందాడు. రామాయణం విన్ని లేక చదివిన అంతా శుభం కలుగుతుంది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment