What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 24 October 2013

ఎన్ని నదులు వచ్చిన చివరాకు కలిసేది సముద్రము లోనే , ఎన్ని మతాలు వచ్చిన, చివరకు కలిసేది హిందుత్వం లోనే

హైందవీకరించబడుతున్న క్రైస్తవం.. హిందూ దేవాలయాన్ని పోలినట్లు చర్చలు నిర్మిస్తున్నారు భారతీయ క్రైస్తవులు. ఈ మధ్య జీసస్‌కు సుప్రభాతం, అష్టోత్తరం, హిందూ పద్ధతిలో పూజ పద్దతులను అనిసరిస్తున్నారు భారతీయ క్రైస్తవులు. సూర్యనమస్కారాలను జీసస్ నమస్కారాల పేరుతో కేరళలో ప్రచారం చేస్తున్నారు. ఈశావాస్యోపనిషద్‌ను ఏసు ఉపనిషద్‌గా ప్రచారం చేస్తున్నారు. మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన సంస్కృతిని భారతీయ క్రైస్తవులు హిందూ పూజావిదాలాను అనుసరిస్తూ ఐరోపా క్రైస్తవాన్ని క్రమేపి హైందవీకరిస్తున్నారు. ఇది ఒక రకంగా క్రైస్తవవం తన విదేశీ తనాన్ని కోల్పోయి స్వదేశీ అంటే భారతీయను సంతరించుకుంటుంది. ఇది భారతీయ సంస్కృతి గొప్పతంగా చెప్పాల్సి ఉంటుంది..




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML