--------------------------------------
భద్రాచలం లో ప్రతియేడు రంగరంగా వైబోగంగా జరిగే శ్రీసీతారాముల కళ్యాణం వర్ణనాతీతం. చలువపందిళ్ళ మద్యన పచ్చని మామిడి తోరణ మంటపం లో శ్రీరామ కళ్యాణ మహోత్సవం అత్యంత శొబయమనంగ ,కన్నుల పండుగగా జరిగే సీతారాముల కల్యాణం చూతము రారండి .
ఎవరు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు కల్యానముర్తి ఆయన శ్రిరమచంద్రస్వామి వారిని సేవించుటకై భద్రాచల క్షేత్రానికి విచ్చేస్తారో వారు అక్షయమైన ఫలాన్ని పొందుతారు అని బ్రహ్మ పురాణం చెబుతుంది .
No comments:
Post a Comment