What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday 23 July 2023

वज्रकवचम् (Vajra Kavacham):

 अयं वेढाः परशू सायकवशाध्याः

सर्वाभरणभूषिताः।

निष्काशः श्मशानः कुण्डलिडृदामर

नागाह्व लीलागृहाः।।

सर्वार्थं भाजन्ते शिरः पथि कवटीभिः

कपाटैर्बहुभिः।।


सर्वे युद्धाभिमानिनस्ते बलाध्याः

सरणागताः।

सर्वे शत्रूघ्नाः सर्वार्थशरणास्ते

शर्वाणि देवाश्च ते।

यस्य शक्त्यात्मकाश्चित्रा त्रिदशास्तेन

सुरारिहन्त्रा देवाः।

इत्युक्त्वैवंस्तुवन्तो देवाः ददृशुस्ते

युधि प्रहराणि।


ततस्तु मारुतसेनाभिस्तुष्टुवुश्चाब्रुवन्

प्रहराणि।

श्रुत्वा तुष्टाव मधुसूदन नाग

प्रहराणि चैव ते।

एवमध्ये युधि योध इव स्तुतवन्तः

समागताः।

नैवान्न घोरमुपगच्छत क्षयाय

तत्र देवाञ्जग्मुर्हताः।

न तं देवाश्च मरुतश्च संयोजयंत

उपाददे।

न संयोजयित्वा विष्णोः

कवचाय मधुसूदनः।।


कृष्णो मारुत उवाच:


अयं वज्रकवचस्त्वंस्तु प्रसीद

माधव प्रभो।

वधं प्रति न वा वक्ष्ये त्रातारं त्वां

जनार्दन।

कवचस्यापि यत्प्राप्तै दृढं कार्यं

मया शुभे।

तत्कुरुष्व मतिमांस तु यदहमप्यवाञ्छितः।।


मधुसूदनो वाच:


नरवक्षस्थलालग्नाः समुद्रे घर्मकाननाः।

वज्राधरा मध्यमे वा त्रयः सप्त स्वराः प्रति।

स्वरास त्रयो दश मात्राश्च अक्षराणि च पञ्चदश।

नवत्या द्विशतिमात्रा याः ताः परिदधाति मम्।।

पादयोः सर्वभूतानां शिरः क्ष्माम्बुधारया।

दृढाश्वचीरुणा युक्ता वायुत्रायामवस्थितः।

वायोरन्तर्गतः कृष्णः पृष्ठे सूर्यमण्डले।

कवचं सर्वभूतानां जीवनाय प्रतिष्ठितम्।।


ततः प्रभृति युद्धाय मधुसूदनो

गदाधरः।

रथेन सह सन्धाय भुजङ्गवलयङ्कृतः।।


एवमुपायं भगवान् कवचं भगवत्तमः।

अधिगम्याभिमुख्येन प्राहाद्भुतं नृपाय तत्।

रथाच्च सत्वया युक्तो यथावत् समवस्थितः।

ययौ समागताश्चैव कृष्णस्यैकान्तिकं पदः।।


Telugu:


ఓం


అయం వేఢాః పరశూ సాయకవశాధ్యాః

సర్వాభరణభూషితాః।

నిష్కాశః శ్మశానః కుణ్డలిడృదామర

నాగాహ్వ లీలాగృహాః।।

సర్వార్థం భాజంతే శిరః పథి కవటీభిః

కపాటైర్బహుభిః।।


సర్వే యుద్ధాభిమానినస్తే బలాధ్యాః

సరణాగతాః।

సర్వే శత్రూఘ్నాః సర్వార్థశరణాస్తే

శర్వాణి దేవాశ్చ తే।

యస్య శక్త్యాత్మకాశ్చిత్రా త్రిదశాస్తేన

సురారిహన్త్రా దేవాః।

ఇత్యుక్త్వైవంస్తువంతో దేవాః దదృశుస్తే

యుధి ప్రహరాణి।


తతస్తు మారుతసేనాభిస్తుష్టువుశ్చాబ్రువన్

ప్రహరాణి।

శ్రుత్వా తుష్టావ మధుసూదన నాగ

ప్రహరాణి చైవ తే।।

ఏవమధ్యే యుధి యోధ ఇవ స్తుతవంతః

సమాగతాః।

నైవాన్న ఘోరముపగచ్ఛత క్షయాయ

తత్ర దేవాఞ్జగ్ముర్హతాః।।

న తం దేవాశ్చ మరుతశ్చ సంయోజయంత

ఉపాదదే।

న సంయోజయిత్వా విష్ణోః

కవచాయ మధుసూదనః।।


కృష్ణో మారుత ఉవాచ:


అయం వజ్రకవచస్త్వంస్తు ప్రసీద

మాధవ ప్రభో।

వధం ప్రతి న వా వక్ష్యే త్రాతారం త్వాం

జనార్దన।

కవచస్యాపి యత్ప్రాప్తై దృఢం కార్యం

మయా శుభే।

తత్కురుష్వ మతిమాంస తు యదహమప్యవాఞ్ఛితః।।


మధుసూదనో వాచ:


నరవక్షస్థలాలగ్నాః సముద్రే ఘర్మకాననాః।

వజ్రాధరా మధ్యమే వా త్రయః సప్త స్వరాః ప్రతి।

స్వరాస్ త్రయో దశ మాత్రాశ్చ అక్షరాణి చ పఞ్చదశ।

నవత్యా ద్విశతిమాత్రా యాః తాః పరిదధాతి మమ్।।

పాదయోః సర్వభూతానాం శిరః క్ష్మామ్బుధారయా।

దృఢాశ్వచీరుణా యుక్తా వాయుత్రాయామవస్థితః।

వాయోరన్తర్గతః కృష్ణః పృష్ఠే సూర్యమణ్డలే।

కవచం సర్వభూతానాం జీవనాయ ప్రతిష్ఠితమ్।।


తతః ప్రభృతి యుద్ధాయ మధుసూదనో

గదాధరః।

రథేన సహ సన్ధాయ భుజఙ్గవలయఙ్కృతః।।


ఏవముపాయం భగవాన్ కవచం భగవత్తమః।

అధిగమ్యాభిముఖ్యేన ప్రాహాద్భుతం నృపాయ తత్।

రథాచ్చ సత్వయా యుక్తో యథావత్ సమవస్థితః।

యయౌ సమాగతాశ్చైవ కృష్ణస్యైకాంతికం పదః।।

Read More

Friday 21 July 2023

sani kavacham .

 సఞ్చరే సుమహాసూరిః రవి పుత్రః యమగ్రజః।

చాయామాచారే సుమహాసూరిః సింహీకాగ్రజః॥

సౌరి గ్రహాధీపతయే సనిప్రపితామహాయై।

నమః కరోమి సద్భావేషు త్రైలోక్యానాం యశస్వినే॥


కోణే దిశం దధానాః స్యాద్రుద్రాధీపతయే నమః।

వాయవ్యాం వాయువే చాన్తరిక్ష గ్రహాధిపాయై॥

దక్షిణే నిశాకరాయ వరుణాధీపతయే నమః।

దక్షిణే చిత్రాసూభాన్తే వార్హదాదిధిపాయ చ॥


కోణే బృహస్పతేస్తు పూర్వఫాల్గుని సన్నుతౌ।

వామే వామాశ్లేష గతిః పశ్చిమార్ద్రే గ్రహపతయే॥

ఉత్తరే వహ్నినా చైవానుదకే నైమిషాయ చ।

ఉత్తరే సోమసంస్థానే విద్యుత్పుఞ్జాయ సన్నుతౌ॥


భృగు గురవే చ సౌమ్యాయ పిప్పలాదిగతాయ చ।

శన్యాం చ మే విధీతాయై పునరాయాన్తు దేహినః॥


నక్షత్రమాలాన్తర్గతాయ పఞ్చమీం ఆశ్రితాయ చ।

జఙ్గమాదిగతాయై చ షష్ఠీ గతికరాయ చ॥


గోప్త్రే సురకటాక్షాయ చక్రద్రుహాయ వై నమః।

త్రయాయుధాయ సర్వజగతాం పతయే నమః॥


యస్య జ్ఞానం దృశి స్థానం యశ్చ యన్త్రోద్యమ చ।

సర్వం తస్య సమాచిన్త్యం నాన్తరా సూరిభిర్గణైః॥


భయప్రదం జగత్సారం బ్రహ్మహత్యాదికారణమ్।

అష్టాదశపురాణాన్తం అజ్ఞానం చ వినాశనమ్॥


యోగాయ యోగసూత్రాయ భక్తానాం ప్రవరాయ చ।

తస్మై తేజోనిధయే చ యోగీశాయ విదేమహే॥


ఇదం కవచం పఠేన్నిత్యం శనేరం భక్తిసంయుతః।

రహతే చ సదా పుత్రం సన్తతోఽప్యవధీర్యతే॥


భుక్తిముక్తి ఫలం వాపి యస్య పుత్రప్రదాయకమ్।

కవచం నో దదీయాత్కిఞ్చిదన్యస్తు సనేరపి॥




Note: The above text is a transliteration of the Sani Kavacham in Telugu script. If you plan to use this prayer, it is recommended to seek the guidance of a knowledgeable priest or spiritual guide for proper pronunciation and understanding of the verses.

Read More

Saturday 8 July 2023

తలలో రెండు సుడులు ఎందుకు ఉంటాయి? దీని వెనుక శాస్త్రీయ కారణం ఉందా?

 తలలో రెండు సుడులు ఎందుకు ఉంటాయి? దీని వెనుక శాస్త్రీయ కారణం ఉందా?

రెండు సుడులు ఉన్నవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారని కొందరు అంటారు. నిజమేనా? లేక దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. 

 చాలా మందికి తలలో రెండు సుడులు ఉంటాయి.. తలలో రెండు మూడు సుడులు ఉండడంపై చర్చనీయాంశమైంది. దీంతో పెద్దలు సైతం ఆందోళన చెందుతున్నారు, తమ పిల్లలకు, మనవళ్లకు కొంత ఇబ్బందేమో అనుకుంటారు.


చాలా మందికి తలలో రెండు సుడులు ఉంటాయి.. తలలో రెండు మూడు సుడులు ఉండడంపై  చర్చనీయాంశమైంది. దీంతో పెద్దలు సైతం ఆందోళన చెందుతున్నారు, తమ పిల్లలకు, మనవళ్లకు కొంత ఇబ్బందేమో అనుకుంటారు.


 మరికొందరు రెండు సుడులు ఉన్నవారు రెండుసార్లు పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. ఇలా ఉన్నవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారా? లేక దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. 


 చాలా మందికి నెత్తిమీద సుడులు ఉంటాయి. మరికొందరికి రెండు ఉంటాయి. ప్రపంచ జనాభాలో 5% మందికి రెండు సుడులు ఉన్నట్లు  NHGRI అధ్యయనం వెల్లడించింది. 

చాలా మందికి నెత్తిమీద సుడులు ఉంటాయి. మరికొందరికి రెండు ఉంటాయి. ప్రపంచ జనాభాలో 5% మందికి రెండు సుడులు ఉన్నట్లు  NHGRI అధ్యయనం వెల్లడించింది.


 నిజానికి, శాస్త్రీయంగా చెప్పాలంటే, డబుల్-ట్విస్టెడ్ హెయిర్ ఏర్పడటంలో జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి పురుషులు మరియు మహిళలు వారి కుటుంబ సభ్యుల నుండి వారసత్వంగా పొందుతారని నిపుణులు అభిప్రాయపడ్డారు.


నిజానికి, శాస్త్రీయంగా చెప్పాలంటే, డబుల్-ట్విస్టెడ్ హెయిర్ ఏర్పడటంలో జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి పురుషులు మరియు మహిళలు వారి కుటుంబ సభ్యుల నుండి వారసత్వంగా పొందుతారని నిపుణులు అభిప్రాయపడ్డారు.



 రెండు సుడులు ఉన్నవారు చాలా అరుదు. అయితే ఇందులో అసహజంగా ఏమీ లేదు. ఇది శరీరం  లక్షణం. తలలో రెండు సుడులున్న కొందరు రెండు సార్లు పెళ్లి చేసుకుంటారు. లేకుంటే పెళ్లి ముహూర్తం కుదిరిన సమయంలో కూడా పెళ్లి బంధం తెగిపోయి రెండో పెళ్లి కూడా ఖాయం అని నమ్ముతారు. కానీ దీని గురించి కచ్చితమైన సమాచారం లేదు.


రెండు సుడులు ఉన్నవారు చాలా అరుదు. అయితే ఇందులో అసహజంగా ఏమీ లేదు. ఇది శరీరం  లక్షణం. తలలో రెండు సుడులున్న కొందరు రెండు సార్లు పెళ్లి చేసుకుంటారు. లేకుంటే పెళ్లి ముహూర్తం కుదిరిన సమయంలో కూడా పెళ్లి బంధం తెగిపోయి రెండో పెళ్లి కూడా ఖాయం అని నమ్ముతారు. కానీ దీని గురించి కచ్చితమైన సమాచారం లేదు.'.‘


కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు సుడులు ఉన్నవారు మంచివారు. సూటిగా మాట్లాడుతారని, ఓపికగా ఉంటారని, అందరితో కలిసి మెలిసి ఉంటారని, కష్టాలకు స్పందించేవారని చెబుతారు.



 ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వందసార్లు ఆలోచిస్తాడు. వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ తలలో రెండు సుడులు పడితే రెండు పెళ్లిళ్లు అవుతాయన్న మాట మాత్రం నిజంకాదు.


ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వందసార్లు ఆలోచిస్తాడు. వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ తలలో రెండు సుడులు పడితే రెండు పెళ్లిళ్లు అవుతాయన్న మాట మాత్రం నిజంకాదు

Read More

అంగారక చతుర్ధి

అంగారక చతుర్ధి


కాశీ‌ ఖండమందు ఈ రోజు చాలా గొప్పగా చెప్పబడినది. దశహరావ్రతము (అనగా  జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి జ్యేష్ఠ శుద్ధ దశమి వరకు ఆచరించేది).


దశాశ్వమేధ కుండమందు ఎవరయితే ఈ పది రోజులు స్నానం చేస్తారో వారు కొన్ని వేల అశ్వమేధయాగ సమయములో ఆచరించే అవబృద స్నానములను చేసే ఫలం తో పాటు ఏ తిధి లో స్నానం చేస్తే అన్ని జన్మ ల పాపములు తొలగించేస్తారు.( ఉదాహరణకు పంచమి రోజు ఐదు జన్మల పాపం, దశమి రోజు పది జన్మల పాపం) 


అలాగే ఈ మంగళవారం ఎవరయితే గణపతి ఆరాధన చేస్తారో వారికి సమస్త కార్య సిద్ధి కలుగుతుంది.

ఈ రోజున చేసే లక్ష్మీ గణపతి హోమం కార్యసిధ్ది ను కలుగజేస్తుంది. అలాగే ఒక చెరకు గడను ఉదయం సూర్యోదయం లగాయితు గంటలోపు(ముఖ్యంగా) లేదా ఆ రోజులో ఎపుడైనా సమర్పణం చేస్తే కోరిన కోరిక తీరును.

Read More

గాయత్రీమాతజయంతి..🙏

 గాయత్రీమాతజయంతి..🙏


హిందూ పురాణాల ప్రకారం.. 'గాయత్రి మాత' జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షం ఏకాదశి రోజున జన్మించింది. గాయత్రీ జయంతిని ప్రతి ఏడాది జ్యేష్ట మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ ఏకాదశిని 'నిర్జల ఏకాదశి' అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి అన్ని ఏకాదశులలో ఉత్తమమైనది. గాయంత్రీ జయంతి రోజున.. గాయత్రి మాతను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. 


#గాయత్రీ జయంతి పూజ విధానం:

గాయత్రీ జయంతి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. అనంతరం ఇంట్లో దీపం వెలిగించి.. గంగాజలంతో అన్ని దేవతలకు అభిషేకం చేయాలి. ఆపై గాయత్రి మాతని ధ్యానిస్తూ..  గాయత్రీ మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి పూలు సమర్పిస్తూ గాయత్రీ తల్లిని ఆరాధించాలి. అమ్మకు సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించాలి.


#గాయత్రీ మంత్రం:

ఓం భూర్భువ: స్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ధ్యో యో న: ప్రచోదయాత్


గొప్ప మంత్రం #గాయత్రీ మంత్రం:

హిందూ మతం ప్రకారం.. అన్ని మంత్రాలలో గొప్ప మంత్రం గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్రాన్ని పఠించే వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉంటాడు. 24 అక్షరాలతో కూడిన గాయత్రీ మంత్రంలోని ప్రతి పదానికి ప్రత్యేక అర్థం ఉంది

Read More

శనిత్రయోదశి,కర్కాటక సంక్రమణం మరియు మాస శివరాత్రి,

శనిత్రయోదశి,కర్కాటక సంక్రమణం మరియు మాస శివరాత్రి, *దక్షిణాయన ప్రారంభము *ఆషాఢ అమావాస్య (సోమవారం + అమావాస్య)వంటి అతి గొప్ప రోజులలో నవ ఛండీ హోమ‌సహిత మహారుద్ర యాగము మూడు రోజుల పాటు (త్రయాహ్నిక దీక్ష) జరుగనున్నది.



మహారుద్ర, అతి రుద్ర యాగములు అతి ప్రాచీనమైన వైదిక క్రతువులు.


శీఘ్రంగా పరమేశ్వర కటాక్షమునకు ఇవి దోహదపడతాయి.ఇటువంటి యాగములు జరిగినపుడు చూసిననూ చాలా పుణ్యము.

Read More

పితృయజ్ఞరహస్యాలు

 పితృయజ్ఞరహస్యాలు 


మనిషి మరణించిన తర్వాత కర్మ జరిగిన పిమ్మట నెలనెలా మాసికాలు

పెడుతుంటారు. 


 మాసికాలు ఎందుకు పెట్టాలి? 


అన్నిమాసికాలుపెట్టాలా?

కొన్నిమానేయవచ్చా?


వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. 


అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.


కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి. 


చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.


వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.


బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.


మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు.


దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.


మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి. 


ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది.


ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.


ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.


నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. 


కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.


యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.


ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.


దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.


అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ   ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.


సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.


దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.


వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.


దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.


మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు). 


నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.


ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. 


ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.


ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది. 


ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.


తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి. 


పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.


ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది. 


ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.

 

నిజానికి మొత్తం 16 పిండాలు  సంవత్సర కాలంలో ఇస్తారు.


వీటిలో 10 పిండాల గురించి  మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.


అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.


ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.


కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.


ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. 


మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.


మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. 


తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.


కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.


ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.   


ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.


ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి.


ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.


పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 


నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. 


అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. 


గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 


ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.


 వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.  


వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 

  తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.

ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. మాసికాలు అన్ని బ్రాహ్మణ కులానికి సంబంధించినవి! మరి  మిగతా కులాల సంగతి ఏమిటి అని చాలామందికి సందేహం వస్తుంది మిగతా కులాల వారు ఆమ శ్రాధ్ధం అంటే స్వయంపాక దానం చేయాలి. అది ఉదయం 12లోపు చేయాలి .బ్రాహ్మణ కులం వారు 12 తర్వాత. అపరాహ్ణ కాలంలోనే భోక్తలకు భోజనం పెట్టాలి.మనిషి మరణించిన తర్వాత కర్మ జరిగిన పిమ్మట నెలనెలా మాసికాలు పెడుతుంటారు 

 మాసికాలుఎందుకుపెట్టాలి?*

అన్నిమాసికాలుపెట్టాలా?

కొన్నిమానేయవచ్చా?


వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. 


అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.


కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి. 


చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.


వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.


బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.


మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు.


దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.


మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి. 


ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది.


ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.


ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.


నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. 


కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.


యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.


ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.


దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.


అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ   ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.


సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.


దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.


వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.


దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.


మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు). 


నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.


ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. 


ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.


ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది. 


ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.


తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి. 


పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.


ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది. 


ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.

 

నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.


వీటిలో 10 పిండాల గురించి  మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.


అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.


ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.


కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.


ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. 


మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.


మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. 


తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.


కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.


ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.   


ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.


ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి.


ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.


పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 


నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. 


అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. 


గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 


ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.


వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.  

వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 


తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు. ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. మాసికాలు అన్ని బ్రాహ్మణ కులానికి సంబంధించినవి! మరి  మిగతా కులాల సంగతి ఏమిటి అని చాలామందికి సందేహం వస్తుంది మిగతా కులాల వారు ఆమ శ్రాధ్ధం అంటే స్వయంపాక దానం చేయాలి. అది ఉదయం 12లోపు చేయాలి .బ్రాహ్మణ కులం వారు 12 తర్వాత. అపరాహ్ణ కాలంలోనే భోక్తలకు భోజనం పెట్టాలి.


శివార్పణం


 ఓం నమః శివాయ. శివాయ గురవే నమః

Read More

దశావతారాల నుండి మనం నేర్చుకోవలసిన అంతరార్ధము:-

 దశావతారాల నుండి మనం నేర్చుకోవలసిన అంతరార్ధము:-

🕉🌞🌏🌙🌟🚩


1. మత్స్యావతారం - చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ  ఏ విధంగా ఈదుతుందో, అదేవిధంగా జీవితంలో 'ప్రతికూల పరిస్థితుల్లో'నూ సంసారాన్ని ఈదాలి.


*2. కూర్మావతారం - తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో, 

అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి 'ధ్యానం' చేయాలి.*


*3. వరాహావతారం - వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో,  

అలాగే 'ఇంటి బాధ్యత'లను మొయ్యాలి.*


4. నరసింహావతారం - మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెందడాలి.


*5. వామనావతారం - మొదటి అడుగు భౌతికంగానూ, రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ;  

మరి మూడవ అడుగును మనలోని 'అహంకారాన్ని' గుర్తించి 'బలి' ఇవ్వాలి.*


 6. పరశురామావతారం - 'లక్ష్యం' కోసం పట్టుదలతో ముందుకెళ్లాలి.


7. రామావతారం - 'ధర్మ'యుతంగా జీవించాలి.


8. కృష్ణావతారం - ఎన్ని కష్టాలు ఎదురైనా 'ఆనందం'గా ఉండాలి.


9. బుద్ధావతారం - 'జ్ఞానాన్ని' పంచాలి.


10. కల్కి అవతారం - సకల మానవాళి 'అజ్ఞానాన్ని తీసివేయాలి'..

Read More

🎻🌹🙏గోవర్ధనగిరికి హనుమంతుడు చేసిన ఉపకారం ఏమిటి...??

🎻🌹🙏గోవర్ధనగిరికి హనుమంతుడు చేసిన ఉపకారం ఏమిటి...??


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿 సముద్రానికి వారధి ఏర్పడిన తర్వాత ఉత్తర సరిహద్దుల నుండి ఒక పర్వతమును తీసుకుని హనుమంతుడు వస్తుంటాడు. ఇంద్రప్రస్థం నుండి కొద్ది దూరము వచ్చేసరికి సేతు నిర్మాణము పూర్తయిపోయిందని తెలుస్తుంది.


🌸అప్పుడు హనుమంతుడు " ఇక పర్వతము తీసుకొని వెళ్ళుటవలన ప్రయోజనమేమి " అని అనుకుంటూ హనుమంతుడు ఆ పర్వతమును అక్కడే విడచిపెతాడు. కానీ, అది సాధారణ పర్వతము కాదు.


🌿దాని ఆత్మ ప్రకటితమై “భక్త రాజా! నేను చేసిన అపరాధమేమి, మీ కరకమలముల స్పర్శను పొంది కూడా నేను భగవత్సేవా వంచితుడ నగుచున్నానే, నన్నిక్కడ విడువ వద్దు. భగవత్సమీపమునకు తీసుకుని వెళ్లి వారి శ్రీ చరణారవిందముల చెంత నుంచుము. 


🌸లేదా నన్ను సముద్రగర్భములో పారవేయుము.

భగవత్సేవకుపయోగింపని 

జీవితమువలన ప్రయోజనమేమి” అని హనుమంతుడిని వేడుకుంటుంది.


🌿ఆ పర్వతం వేడుకలోని నిజం గ్రహించిన హనుమంతుడు “గిరిరాజా! నీవు వాస్తవమునకు గిరిరాజువే. నీ అంచంచల నిష్టను చూచుచుండ నిన్ను భగవత్సమీపమునకు తీసుకొని వెళ్ళవలె ననియె యున్నది. కానీ ఇక 

ఏ పర్వతమునూ తీసుకొని రావద్దని రామచంద్ర ప్రభువు ఆవాదేశించారు.


🌸 అయిననూ నీ కొరకు భగవానుని ప్రార్థించెదను. వారి యాదేశానుసారము చేసెదను” అని చెప్పాడు.


🌿అందుకు ఆ పర్వతం సంతోషిస్తుంది.

ఆలస్యం చేయకుండా అక్కడి నుండి హనుమంతుడు రాముడు దగ్గరికి వెళ్లి, పర్వతం వేడుక గురించి వివరిస్తాడు.


🌸అది విన్న రాముడు " హనుమంతా! ఆ పర్వతము నాకు అత్యంత ప్రేమపాత్రమైనది.నీవు దానిని ఉద్ధరించినావు. ద్వాపర యుగములో నేను కృష్ణరూపములో దానిని ఉపయోగించు కొనెదనని చెప్పుము.


🌿 ఏడురోజులపాటు దానిని నా వేలిమీద ఉంచుకొని ప్రజలను రక్షించెదను అని చెప్పు " అని హనుమంతుడికి చెప్తాడు.


🌸ఆ మాట విన్న హనుమంతుడు సంతోషంగా పర్వతం దగ్గరికి చేరుకొని, రాముడు చెప్పింది చెప్పినట్టుగా వినిపిస్తాడు. 


🌿అలా హనుమంతుడు వలన గోవర్ధనము భగవానునికి పరమ కృపాపాత్రమై, నిత్యలీలా పరికరమాయెను అని మనకు పురాణం తెలియజేస్తుంది...స్వస్తీ..🚩🌞🙏🌹🎻 


Read More

🚩శనీశ్వరుడి జయంతి , శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం మీ వెంటే..!🚩

 🚩శనీశ్వరుడి  జయంతి , శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం మీ వెంటే..!🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


శనీశ్వరుడి  జయంతిని ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు.  ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. అదృష్టం కలిసి వస్తుంది.

 

శనీశ్వరుడి జయంతి


దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు.  హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం.


ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి.


చేయవలసిన పూజలు


శని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం , నూనే , నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి.

అనంతరం శని విగ్రహానికి 9 రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి.

దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి.

తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి.

ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి.


అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి.

శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు.


నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు , ఆవ నూనే లాంటివి దానం చేయాలి.


శని దేవుడి ప్రాముఖ్యత


సూర్య దేవుడి కుమారుడైన శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు.  వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు , బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా దుష్ట , చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.


🌹శని శాంతి మంత్ర స్తుతి🌹


ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.

 

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్

ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్

నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార

వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ

ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ

కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ

శుద్ధబుద్ధి ప్రదాయనే

య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్

మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

 

నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి , తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.

 

శన్యారిష్టే తు సంప్రాప్తే

శనిపూజాంచ కారయేత్

శనిధ్యానం ప్రవక్ష్యామి

ప్రాణి పీడోపశాంతయే

 

ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు , నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి.

ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.


Read More

వింధ్యాచల ధామం🌹

వింధ్యాచల ధామం🌹


దేవీభాగవతంలో వర్ణించిన 108 శక్తిపీఠాల్లో 'వింధ్యాచల ధామం' కూడా ఒకటి. శరన్నవరాత్రుల్లో ఇక్కడికి యాత్ర చేయటం చాలా శ్రేష్ఠం. ఇక్కడ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఉండటం వల్ల 'త్రికోణయాత్ర'గా పరిగణింపబడుతుంది. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లా కేంద్రం నుండి కేవలం 8 కి.మీ. దూరంలో ఈ వింధ్యాచల ధామం ఉంది. గంగాతీరం, వింధ్యపర్వత పంక్తివల్ల ఈ ప్రదేశంలో ప్రకృతి రమణీయకత సుమనోహరం.


వింధ్యాచల ధామంలోని ప్రధాన ఆలయం వింధ్యవాసిని. ఇది వింధ్యాచలం ముఖ్యవీధిలో ఉంది. ఈ ఆలయంలో కౌశికీదేవి విగ్రహం దాదాపు రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఆవిడ పాదాల కింద సింహ విగ్రహం కనిపిస్తుంది. ఈ దేవి ఆవిర్భావం గురించి దుర్గాసప్తశతిలో ఒక కథ ఉంది. శుంభ నిశుంభ దైత్యుల చేత హింసింపబడే దేవతలు శక్తిని ఆరాధించే సమయంలో, అక్కడికి పార్వతీదేవి దయజేసింది. "మీరు ఎవరి పూజలో ఉన్నారు?" అని పార్వతి. ప్రశ్నించింది. అదే సమయంలో ఆ జగన్మాత శరీరం నుండి ఒక తేజోమయమూర్తి వెలువడి, "ఈ దేవతలు నన్ను ఆరాధిస్తున్నారు" అంది. పార్వతీదేవి కోశం నుండి ఉద్భవించింది కనుక ఆమెను కౌశికీదేవి అన్నారు. వింధ్యాచలంలో నివసిస్తున్న కారణంగా ఆమెకు వింధ్యవాసిని అని పేరు వచ్చింది.


చాలా మహిమాన్వితమైన ఈ ప్రదేశం ఆద్యాశక్తికి మూలస్థానం. మనువు సాధన చేసినప్పుడు అక్కడ భగవతి ప్రత్యక్షమైందని దేవీభాగవతంలోని కథనం. అప్పటి నుండి ఆమె వింధ్యాచలాన్ని తన స్థిరనివాసం చేసుకుంది. అక్కడి స్థానికులు ఆమెను 'కజరీదేవి' అంటారు. గానంలో 'కజరీశైలి' ఇక్కడే ప్రారంభమైందని ప్రతీతి. ప్రతి ఏటా జ్యేష్ఠమాసంలో ఇక్కడ 'కజరీ' పేరుతో సాంస్కృతిక సమ్మేళనం జరుగుతుంది. శాక్తమతం పాటించేవారు- దుర్గాసప్తశతిలో వర్ణించిన మహాలక్ష్మీ స్వరూపం వింధ్యవాసినీదేవి అని భావిస్తారు.


వింధ్యవాసిని ఆలయానికి పశ్చిమంలో బారహ్ భుజాదేవి ఆలయం, మరొక మండపంలో 'ఖర్వరేశ్వర మహాదేవ' స్థాపన ఉంది. వింధ్యేశ్వర మందిరానికి దక్షిణంలో మహాకాళి, ఉత్తరంలో ధర్మధ్వజాదేవి ఉన్నారు. వింధ్యాచలంలోనే గంగాతీరంలో వింధ్యేశ్వర శివలింగం, అన్నపూర్ణాదేవి విరాజిల్లుతుంటారు.


వింధ్యాచల సమీపంలో కాళీఖోఫ్ అనే పర్వతగుహలో ప్రసిద్ధి చెందిన మహాకాళీ మందిరం ఉంది. ఇది 'త్రికోణయాత్ర'లో రెండవ మజిలీలోని మహాకాళీ స్వరూపంగా భావింపబడుతుంది. దుర్గాసప్త శతిలోని వివరణ ప్రకారం- శుంభ నిశుంభులతో ఘోరసంగ్రామం చేసేటప్పుడు భగవతికి అమితక్రోధం కలిగింది. ఆ సమయంలో ఆమె ఫాలభాగం నుండి భయంకరంగా ఒక దేవి ఉద్భవించింది. ఆమె శుంభ నిశుంభుల సేనాపతులైన చండ-ముండాసురులను సంహరించి రక్తబీజుని రక్తం పానం చేసింది. ఆమే చాముండాదేవి.ఈ దేవి కాళీఖోఫ్లో మహాకాళీ స్వరూపంతో వెలసింది.


కాళీఖోఫ్ సమీపంలోనే భైరవస్వామి స్థానం, పర్వతంపై కొంత ఎక్కాక గేరువా సరస్సు ఉన్నాయి. అక్కడి జలం కాషాయవర్ణంలో ఉంటుంది. అక్కడ నుండి దాదాపు వంద మెట్లు కిందికి దిగితే సీతాకుండ్ అనే ప్రదేశం ఉంది. లంక నుండి తిరిగి వచ్చేటప్పుడు. సీతాదేవికి విపరీతంగా దాహం వేసింది. అప్పుడు లక్ష్మణస్వామి బాణప్రయోగం చేస్తే భూమినుండి జలధార పైకి ఉబికిందని, అదే సీతాకుండ్ అని భక్తులు చెప్పుకొనే ఒక కథనం.


సీతాకుండ్ దగ్గరా అష్టభుజాదేవి ఆలయం ప్రసిద్ధి చెందింది. కంసుని కారాగారంలో ఉన్న దేవకీదేవి గర్భం నుండి శ్రీకృష్ణుడు జన్మించిన సమ యంలోనే యశోదాదేవి ఒక బాలికను ప్రసవించింది. వసుదేవుడు బాలకృష్ణుడిని యశోద పక్కన ఉంచి, ఆమె కూతురుని మధురకు తీసుకొచ్చాడు. దేవకీదేవి ప్రసవించిందని తెలుసుకొని కంసుడు కారాగారానికి వచ్చాడు. ఆమె దగ్గరున్న శిశువును వధించాలనే క్రోధంతో కంసుడు బాలికను చేతిలోకి తీసుకొని గాలిలోకి విసిరేయగా అష్టభుజాదేవిగా ప్రత్యక్షమైంది. ఆమెయే వింధ్యాచలంలో వెలసింది. ఈమెను 'మహాసరస్వతీ' పేరుతోనూ పిలుస్తారు. త్రికోణయాత్ర మూడవ మజిలీలో ఈ దేవి మహాసరస్వతిగా దర్శనమిస్తుంది. అక్కడకి కొంత దూరంలో భైరవాలయం, భైరవకుండం ఉన్నాయి. దగ్గరలో మచ్చందరాకుండం ఉంది. ఆ పర్వతం నుండి కిందికి దిగితే శీతలాదేవి మందిరం. అక్కడ సరోవరతీరాన హనమంతుని ఆలయం దర్శనమిస్తుంది. వింధ్యాచలంలో 'మంగళాదేవి' ఆలయం కూడా చూడదగింది. దీనిని శ్రీరాముడు స్థాపించాడు. గంగా తీరంలో రామ్ గయా అనే ప్రదేశం దర్శనీయం. అక్కడ శ్రాద్ధకర్మలు నిర్వర్తిస్తారు.రామ్ గయా ఘట్టం పై రామేశ్వర మహాదేవుని ఆలయం ఉంది. దీనిని కూడా శ్రీరాముడే నిర్మించాడని ప్రతీతి. ఇక్కడికి కొంతదూరంలో తారాదేవి గుడి ఉంది.


వింధ్యాచలం చేరటానికి రోడ్డుమార్గం, రైలుమార్గం, వాయుమార్గం ఉన్నాయి. దగ్గర్లోని విమానాశ్రయ కేంద్రం వారణాసి. అక్కడికి 90 మైళ్ల దూరంలో ఉంది. వింధ్యాచలంలో చిన్న రైల్వేస్టేషన్ కూడా ఉంది. బస చేయటానికి హోటళ్లతో బాటు ధర్మసత్రాలు కూడా ఉన్నాయి. వింధ్యాచలం యాత్రకు సెప్టెంబరు-అక్టోబరు; మార్చి-ఏప్రిల్ నెలలు అనువైనవి.


యే మనుష్యః మాం ఆశ్రతః!

తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!

Read More

Saturday 27 May 2023

జ్యేష్ఠ మాసే సితేపక్షే దశమీ హస్త సంయుతా

 జ్యేష్ఠ మాసే సితేపక్షే దశమీ హస్త సంయుతా


జ్యేష్ఠ శుద్ధ దశమి, హస్తా నక్షత్రం ఉన్న రోజున  గంగా స్నానము విశేష ఫలితాన్ని ఇస్తుంది.


గత పది జన్మలుగా చేసిన పదిరకాల పాపముల‌నుండి విమక్తి పొందుతారు.


( మూడు కాయక(శరీరంతో చేసే) పాపాలు

ఇవ్వకుండా ఇతరుల‌వస్తువులు తీసుకొనుట, యజ్ఞాది విధుల యందు తప్ప అన్యత్రా హింస,పరభార్యా సేవనము

నాలుగు వాచక(నోటితో చేసే పాపాలు) కఠినమైన మాటలు, చాడీలు చెప్పటం,అసంబద్ధ,అసత్య సంభాషణము

మూడు మానశిక దోషములు

పరద్రవ్యమందు ధ్యానం,అనిష్టము చింతించుట,మిధ్యాభుత పనులయందు ఆగ్రహం)


పైన ఉన్న దోషములు పది జన్మలుగా వస్తున్న వాటిని గంగ దగ్ధం చేయును. కర్మ బీజములను దగ్ధం చేయుగల శక్తి శ్రీ కాశీ విశ్వనాధునకు కలదు.

Read More

తలలో రెండు సుడులు ఎందుకు ఉంటాయి? దీని వెనుక శాస్త్రీయ కారణం ఉందా?

 తలలో రెండు సుడులు ఎందుకు ఉంటాయి? దీని వెనుక శాస్త్రీయ కారణం ఉందా?

రెండు సుడులు ఉన్నవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారని కొందరు అంటారు. నిజమేనా? లేక దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. 

 చాలా మందికి తలలో రెండు సుడులు ఉంటాయి.. తలలో రెండు మూడు సుడులు ఉండడంపై చర్చనీయాంశమైంది. దీంతో పెద్దలు సైతం ఆందోళన చెందుతున్నారు, తమ పిల్లలకు, మనవళ్లకు కొంత ఇబ్బందేమో అనుకుంటారు.


చాలా మందికి తలలో రెండు సుడులు ఉంటాయి.. తలలో రెండు మూడు సుడులు ఉండడంపై  చర్చనీయాంశమైంది. దీంతో పెద్దలు సైతం ఆందోళన చెందుతున్నారు, తమ పిల్లలకు, మనవళ్లకు కొంత ఇబ్బందేమో అనుకుంటారు.


 మరికొందరు రెండు సుడులు ఉన్నవారు రెండుసార్లు పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. ఇలా ఉన్నవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారా? లేక దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. 


 చాలా మందికి నెత్తిమీద సుడులు ఉంటాయి. మరికొందరికి రెండు ఉంటాయి. ప్రపంచ జనాభాలో 5% మందికి రెండు సుడులు ఉన్నట్లు  NHGRI అధ్యయనం వెల్లడించింది. 

చాలా మందికి నెత్తిమీద సుడులు ఉంటాయి. మరికొందరికి రెండు ఉంటాయి. ప్రపంచ జనాభాలో 5% మందికి రెండు సుడులు ఉన్నట్లు  NHGRI అధ్యయనం వెల్లడించింది.


 నిజానికి, శాస్త్రీయంగా చెప్పాలంటే, డబుల్-ట్విస్టెడ్ హెయిర్ ఏర్పడటంలో జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి పురుషులు మరియు మహిళలు వారి కుటుంబ సభ్యుల నుండి వారసత్వంగా పొందుతారని నిపుణులు అభిప్రాయపడ్డారు.


నిజానికి, శాస్త్రీయంగా చెప్పాలంటే, డబుల్-ట్విస్టెడ్ హెయిర్ ఏర్పడటంలో జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి పురుషులు మరియు మహిళలు వారి కుటుంబ సభ్యుల నుండి వారసత్వంగా పొందుతారని నిపుణులు అభిప్రాయపడ్డారు.



 రెండు సుడులు ఉన్నవారు చాలా అరుదు. అయితే ఇందులో అసహజంగా ఏమీ లేదు. ఇది శరీరం  లక్షణం. తలలో రెండు సుడులున్న కొందరు రెండు సార్లు పెళ్లి చేసుకుంటారు. లేకుంటే పెళ్లి ముహూర్తం కుదిరిన సమయంలో కూడా పెళ్లి బంధం తెగిపోయి రెండో పెళ్లి కూడా ఖాయం అని నమ్ముతారు. కానీ దీని గురించి కచ్చితమైన సమాచారం లేదు.


రెండు సుడులు ఉన్నవారు చాలా అరుదు. అయితే ఇందులో అసహజంగా ఏమీ లేదు. ఇది శరీరం  లక్షణం. తలలో రెండు సుడులున్న కొందరు రెండు సార్లు పెళ్లి చేసుకుంటారు. లేకుంటే పెళ్లి ముహూర్తం కుదిరిన సమయంలో కూడా పెళ్లి బంధం తెగిపోయి రెండో పెళ్లి కూడా ఖాయం అని నమ్ముతారు. కానీ దీని గురించి కచ్చితమైన సమాచారం లేదు.'.‘


కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు సుడులు ఉన్నవారు మంచివారు. సూటిగా మాట్లాడుతారని, ఓపికగా ఉంటారని, అందరితో కలిసి మెలిసి ఉంటారని, కష్టాలకు స్పందించేవారని చెబుతారు.



 ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వందసార్లు ఆలోచిస్తాడు. వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ తలలో రెండు సుడులు పడితే రెండు పెళ్లిళ్లు అవుతాయన్న మాట మాత్రం నిజంకాదు.


ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వందసార్లు ఆలోచిస్తాడు. వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ తలలో రెండు సుడులు పడితే రెండు పెళ్లిళ్లు అవుతాయన్న మాట మాత్రం నిజంకాదు.

Read More

వైశాఖ బహుళ దశమి హనుమజ్జయంతి

 వైశాఖ బహుళ దశమి హనుమజ్జయంతి


మహానుభావుడు, సర్వదేవతా స్వరూపుడు, పరమ రామ భక్తుడు, భవిష్యత్ బ్రహ్మ, నవ వ్యాకరణ పండితుడు, గురువు అయిన హనుమంతుని జన్మ దినోత్సవం సందర్భం

Read More

అంగారక చతుర్ధి

 అంగారక చతుర్ధి


కాశీ‌ ఖండమందు ఈ రోజు చాలా గొప్పగా చెప్పబడినది. దశహరావ్రతము (అనగా  జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి జ్యేష్ఠ శుద్ధ దశమి వరకు ఆచరించేది).


దశాశ్వమేధ కుండమందు ఎవరయితే ఈ పది రోజులు స్నానం చేస్తారో వారు కొన్ని వేల అశ్వమేధయాగ సమయములో ఆచరించే అవబృద స్నానములను చేసే ఫలం తో పాటు ఏ తిధి లో స్నానం చేస్తే అన్ని జన్మ ల పాపములు తొలగించేస్తారు.( ఉదాహరణకు పంచమి రోజు ఐదు జన్మల పాపం, దశమి రోజు పది జన్మల పాపం) 


అలాగే ఈ మంగళవారం ఎవరయితే గణపతి ఆరాధన చేస్తారో వారికి సమస్త కార్య సిద్ధి కలుగుతుంది.

ఈ రోజున చేసే లక్ష్మీ గణపతి హోమం కార్యసిధ్ది ను కలుగజేస్తుంది. అలాగే ఒక చెరకు గడను ఉదయం సూర్యోదయం లగాయితు గంటలోపు(ముఖ్యంగా) లేదా ఆ రోజులో ఎపుడైనా సమర్పణం చేస్తే కోరిన కోరిక తీరును.

Read More

Friday 9 December 2022

దేవీ నవరత్నమాలికా స్తోత్రం

దేవీ నవరత్నమాలికా స్తోత్రం

🙏🌹🙏🌹🙏🌹


హారనూపురకిరీటకుండలవిభూషితావయవశోభినీం
కారణేశవరమౌలికోటిపరికల్ప్యమానపదపీఠికామ్ |
కాలకాలఫణిపాశబాణధనురంకుశామరుణమేఖలాం
ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతామ్  ౧ 

గంధసారఘనసారచారునవనాగవల్లిరసవాసినీం
సాంధ్యరాగమధురాధరాభరణసుందరాననశుచిస్మితామ్ |
మంధరాయతవిలోచనామమలబాలచంద్రకృతశేఖరీం
ఇందిరారమణసోదరీం మనసి భావయామి పరదేవతామ్  ౨ 

స్మేరచారుముఖమండలాం విమలగండలంబిమణిమండలాం
హారదామపరిశోభమానకుచభారభీరుతనుమధ్యమామ్ |
వీరగర్వహరనూపురాం వివిధకారణేశవరపీఠికాం
మారవైరిసహచారిణీం మనసి భావయామి పరదేవతామ్  ౩ 

భూరిభారధరకుండలీంద్రమణిబద్ధభూవలయపీఠికాం
వారిరాశిమణిమేఖలావలయవహ్నిమండలశరీరిణీమ్ |
వారిసారవహకుండలాం గగనశేఖరీం చ పరమాత్మికాం
చారుచంద్రవిలోచనాం మనసి భావయామి పరదేవతామ్  ౪ 

కుండలత్రివిధకోణమండలవిహారషడ్దలసముల్లస-
త్పుండరీకముఖభేదినీం చ ప్రచండభానుభాసముజ్జ్వలామ్ |
మండలేందుపరివాహితామృతతరంగిణీమరుణరూపిణీం
మండలాంతమణిదీపికాం మనసి భావయామి పరదేవతామ్  ౫ 

వారణాననమయూరవాహముఖదాహవారణపయోధరాం
చారణాదిసురసుందరీచికురశేకరీకృతపదాంబుజామ్ |
కారణాధిపతిపంచకప్రకృతికారణప్రథమమాతృకాం
వారణాంతముఖపారణాం మనసి భావయామి పరదేవతామ్  ౬ 

పద్మకాంతిపదపాణిపల్లవపయోధరాననసరోరుహాం
పద్మరాగమణిమేఖలావలయనీవిశోభితనితంబినీమ్ |
పద్మసంభవసదాశివాంతమయపంచరత్నపదపీఠికాం
పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతామ్  ౭ 

ఆగమప్రణవపీఠికామమలవర్ణమంగళశరీరిణీం
ఆగమావయవశోభినీమఖిలవేదసారకృతశేఖరీమ్ |
మూలమంత్రముఖమండలాం ముదితనాదబిందునవయౌవనాం
మాతృకాం త్రిపురసుందరీం మనసి భావయామి పరదేవతామ్  ౮ 

కాలికాతిమిరకుంతలాంతఘనభృంగమంగళవిరాజినీం
చూలికాశిఖరమాలికావలయమల్లికాసురభిసౌరభామ్ |
వాలికామధురగండమండలమనోహరాననసరోరుహాం
కాలికామఖిలనాయికాం మనసి భావయామి పరదేవతామ్  ౯ 

నిత్యమేవ నియమేన జల్పతాం – భుక్తిముక్తిఫలదామభీష్టదామ్ |
శంకరేణ రచితాం సదా జపేన్నామరత్ననవరత్నమాలికామ్  ౧౦ 

🙏🌹🙏🌹🙏🌹
Read More

శ్రీషడానననామరత్నావళి

శ్రీషడానననామరత్నావళి

1) పార్వతితనయా షడాననా
2) తారకాసురహర షడాననా 
3) వల్లీదేవసేనాప్రియ షడాననా
4) కుండలినీస్థిత షడాననా
5) గుహ్యాతిగుహ్యా షడాననా
6) ప్రణావార్థబోధక షడాననా
7) మయూరవాహనా షడాననా 
8) మంగళాకారా షడాననా
9) మాలిన్యరహితా షడాననా
10) మాయాతీతా షడాననా 
11) క్రౌంచఛేదనా షడాననా 
12) గజాననానుజ షడాననా 
13) శంకరప్రియా షడాననా
14) దేవసేనాధ్యక్షా షడాననా   
15) శరవణభవా షడాననా
16) భక్తానుగ్రహ షడాననా 
17) మోక్షదాయకా షడాననా 
18) నారసింహా షడాననా 
19) సకలవిద్యానిధి షడాననా 
20) త్రయీసన్నుత షడాననా 
21) వేదాంగపూజ్యా షడాననా 
22) శక్త్యాయుధధర షడాననా 
23) కమలదళేక్షణ షడాననా 
24) కుశాగ్రబుద్ధీ షడాననా 
25) సర్పరూపా షడాననా 
26) సంతానప్రద షడాననా 
27) సంగరకౌశల షడాననా 
28) ఋతుస్వరూపా షడాననా 
29) ఋజుమార్గప్రద షడాననా 
30) ద్విషడ్బాహూ షడాననా
31) గంభీరస్వర షడాననా
32) మార్గబాంధవా షడాననా
33) సనత్కుమారా షడాననా 
34) రోగనివారణ షడాననా  
35) కుక్కుటధ్వజా షడాననా 
36) ప్రణవాకృతి షడాననా
37) జ్యోతిస్వరూపా షడాననా 
38) సంగీతప్రియ షడాననా 
39) సాహిత్యరసికా షడాననా 
40) కుజగ్రహాధిప షడాననా 
41) రవిచంద్రతేజా షడాననా 
42) అగ్నిపుత్రా షడాననా 
43) గంగాపుత్రా షడాననా 
44) సంభ్రమాకృతీ షడాననా 
45) సరసభాషణా షడాననా 
46) బ్రహ్మాదిపూజ్యా షడాననా 
47) బ్రహ్మాండపాలక షడాననా 
48) బాలస్వరూపా షడాననా 
49) బ్రహ్మచారీ షడాననా 
50) బంధవిమోచక షడాననా 
51) బలబుద్ధిప్రద షడాననా 
52) పాశహస్తా షడాననా 
53) అంకుశధరా షడాననా 
54) చిత్రాంబరా షడాననా 
55) కృత్తికతనయా షడాననా 
56) గంభీరాకృతి షడాననా 
57) బ్రాహ్మణప్రియా షడాననా 
58) బ్రహ్మవేత్తా షడాననా 
59) మణిమయభూషిత షడాననా 
60) చోరభయవారక షడాననా 
61) అగ్నిభయభంజన షడాననా 
62) నిర్విశేషా షడాననా 
63) నిరహంకారా షడాననా 
64) నిర్మలమానస షడాననా 
65) మోహభంజనా షడాననా 
66) లోకపాలకా షడాననా 
67) నారదాదిసన్నుత షడాననా 
68) సకలపాపహర షడాననా 
69) సర్వారిష్ఠభంజన షడాననా 
70) మహిమోపేతా షడాననా 
71) జ్ఞానఫలరూపా షడాననా 
72) సూక్ష్మస్వరూపా షడాననా
73) ఆగమసన్నుత షడాననా 
74) పుణ్యచరితా షడాననా 
75) భావగ్రాహీ షడాననా 
76) యోగిశ్రేష్ఠా షడాననా 
77) యోగానందా షడాననా 
78) యోగమార్గబోధక షడాననా 
79) యోగసిద్ధిప్రద షడాననా 
80) రాగద్వేషనాశక షడాననా 
81) షడాధారా షడాననా 
82) షట్చక్రనిలయా షడాననా 
83) షట్శాస్త్రపారగ షడాననా 
84) భుక్తిముక్తిదాయక షడాననా 
85) తుష్టిపుష్టిప్రద షడాననా 
86) సంగవివర్జిత షడాననా 
87) సందేహవారక షడాననా 
88) నిశ్చయాత్మా షడాననా 
89) సకలలోకచర షడాననా 
90) ఊర్ధ్వరేతా షడాననా 
91) సుగుణాభిరామా షడాననా 
92) రాజాధిరాజా షడాననా 
93) చందనచర్చిత షడాననా 
94) కుంకుమాంకిత షడాననా 
95) చైతన్యరూపా షడాననా 
96) నిరాలంబా షడాననా 
97) నిరాభాసా షడాననా 
98) నామరూపరహితా షడాననా 
99) నిరహంకారా షడాననా 
100) నిరంజనా షడాననా 
101) బోధరూపా షడాననా 
102) పంచామృతప్రియ షడాననా 
103) తాపత్రయాంతక షడాననా 
104) ఇంద్రాణిరక్షక షడాననా 
105) దుష్టగ్రహభంజన షడాననా 
106) పతితపావనా షడాననా 
107) భస్మత్రిపుండ్రధర షడాననా 
108) స్కందలోకవాసీ షడాననా 

       జయ జయ జయ జయ షడాననా 
       జయ జయ జయ జయ షడాననా 

          సర్వం శ్రీ షడానన దివ్యచరణారవిందార్పణమస్తు
Read More

Sunday 4 December 2022

ఆరోగ్యం కోసం సూర్య మంత్రం

 🌹🌞🙏🌞🌹ఆరోగ్యం కోసం సూర్య మంత్రం:🌹


నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!

ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!


అర్థం

ఓ సూర్యదేవ!జగత్ పరిపాలకా!నీకిదే నా నమస్కారము.నీవు సర్వరోగములను తొలగించువాడవు.శాంతిని వొసంగువాడవు.

మాకు ఆయువును,ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము🌹🙏🌹

Read More

*శ్రీ రామాయణ గ్రంథం.. వాల్మీకి, నారదమహర్షుల ప్రశ్నోత్తరాలతోనే ప్రారంభమవుతుంది.

 *రామాయణంలో మహర్షులు.*

        ➖➖➖


*శ్రీ రామాయణ గ్రంథం.. వాల్మీకి, నారదమహర్షుల ప్రశ్నోత్తరాలతోనే ప్రారంభమవుతుంది.*


*‘షోడశగుణ పూర్ణుడైన మానవుడు          ఈ లోకంలో.. ఈ కాలంలో ఉన్నాడా?’ అని.. తపోధనుడైన వాల్మీకి.. వేదవేత్తలలో శ్రేష్ఠుడైన దేవర్షి నారద మహర్షిని అడిగాడు.*


*దానికి నారదుడు.. “ఇక్ష్వాకు వంశంలో రాముడను పేరుతో ప్రసిద్ధి చెందిన, లోకంలోని వారందరిచే ప్రశంసింపబడుతున్న మానవుడు కలడు’’ అని బదులిచ్చాడు.*


*అలా శ్రీ రామాయణావతరణకు నారద వాల్మీకి మహర్షులే మూలకారకులు.*


*శ్రీ రామాయణ గ్రంథారంభం నుండి శ్రీరామపట్టాభిషేక ఘట్టం వరకు గల అనేక ముఖ్య సందర్భాలలో కీలకపాత్రను పోషించిన వశిష్ఠ మహర్షి     ఇక్ష్వాకు వంశానికి కులగురువు.*


 *బ్రహర్షియైున వశిష్ఠుని ఆజ్ఞకు రఘు వంశ రాజులు ఏనాడూ ఎదురు చెప్పలేదు.*


 *దశరథ మహరాజు నిర్వహించిన అశ్వమేధ, పుత్రకామేష్టి యాగాలు, దశరథ నందనుల నామకరణం, విశ్వామిత్రుని యాగ సంరక్షణ నిమిత్తం రామలక్ష్మణులను పంపించడానికి దశరథుని ఒప్పించడం.. ఇలా ఎన్నో విశిష్ట కార్యాలను నిర్వహించింది వశిష్ఠ మహర్షే.*


*అలాగే..  విభాండక మహర్షి కుమారుడైన ఋష్య శృంగ మహర్షి.. దశరథుని ఆహ్వానం మేరకు ‘పుత్రకామేష్టి’  అనే బృహద్యాగంలో పాల్గొని ఆశీస్సుల నందించి యాగ సాఫల్యానికి కారకుడయ్యాడు.*


*శ్రీరాముని శక్తిని, శ్రీరామతత్త్వాన్ని లోకానికి ముందుగా తెలియపరిచినవాడు విశ్వామిత్ర మహర్షి.*


*తన వద్దనున్న బల, అతిబల విద్యలను జృంభక మొదలైన అస్త్రాలను రామలక్షణులకు ఉపదేశించాడు.*


 *తన యాగాలకు అడ్డంకులు కల్పిస్తున్న తాటక, సుబాహువుల సంహారం ద్వారా..  దుష్టశిక్షణకు,  శిష్ట రక్షణకు అవతరించిన సత్య పరాక్రమవంతుడైన మహాత్ముడే శ్రీరాముడు అని లోకానికి చాటి చెప్పాడు.*


*ఆ తర్వాత రామలక్షణులను జనకుని కొలువుకు తోడ్కొని వెళ్లి, శివ ధనుర్భంగం చేయించి, సీతాదేవితో వివాహం జరిపించి, రావణవధకు బీజం వేసి లోక క్షేమానికి దోహదపడిన మహనీయుడు విశ్వామిత్ర మహర్షి.*


*వనవాస దీక్షలోనున్న సీతారామలక్ష్మణులకు ఆతిథ్యాన్ని ఇచ్చింది, చిత్రకూటము ఆశ్రమ నిర్మాణమునకు అనుకూల ప్రదేశమని తెలిపింది.. భరద్వాజ మహర్షి.*


*రావణ వధానంతరం తన ఆశ్రమానికి వచ్చిన శ్రీరామునికి రెండు వరాలను ఇచ్చింది కూడా భరద్వాజ మహర్షియే.*


*విరాధుడు చెప్పిన ప్రకారం శ్రీరాముడు శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. ‘నేను చేసిన తపముతో ఎన్నెన్నో పుణ్యలోకాలు, మరెన్నో పుణ్యఫలాలు నాకు వశమయినాయి.*


*చిత్ర విచిత్రములైన సుఖాలను కలిగించే ఆ పుణ్యఫలాలను సమర్పిస్తానని శరభంగ మహర్షి చెప్పినా రాముడు ఒప్పుకోలేదు.*


*‘ఈ అడవిలో నివాసయోగ్యమైన,  ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని తెలపండి చాలు’ అని శ్రీరాముడు కోరగా.. సుతీక్ష్ణ మహర్షి దగ్గరకు పంపాడు.*


*ఇక.. శ్రీరామ చంద్రునికి ఆదిత్యహృదయాన్ని ఉపదేశించి, రావణవధకు సహకరించిన తపోసంపన్నుడు.. అగస్త్య మహర్షి.*


*ఇలా ఎందరో మహర్షులు రాముని తీర్చిదిద్ది..  ఆ అవతారపురుషుని చరితను  జనులకు  శాశ్వతంగా అందించి, తరించడానికి కారకులయ్యారు.*


*అట్టి మహర్షులందరినీ నిత్యం తలుచుకుని వందనం చేయాలి.. ముందు తరాలకు ఈ చరిత్రలు బాసటగా నిలవాలి... *

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

Read More

శివుడే స్వయంగా సృష్టించిన పవిత్రక్షేత్రం..వారణాసి......!! ఋగ్వేదంలో కాశీ నగరాన్ని జ్యోతి స్థానం

 శివుడే స్వయంగా సృష్టించిన పవిత్రక్షేత్రం..వారణాసి......!!

ఋగ్వేదంలో కాశీ నగరాన్ని జ్యోతి స్థానం 

అని వర్ణించారు . 

స్కంధ పురాణంలోని కాశీఖండంలో అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు "ముల్లోకాలూ నాకు నివాసమే... అందులో కాశీ క్షేత్రం నాకు మందిరం. అని చెప్పినట్లుగా వర్ణన ఉంది. 

ఈ నగర ప్రాశస్త్యం గురించి వివరించడానికి 

ఇదొక్కటి చాలు . 


గంగా నదితో "వరుణ", "అస్సి" అనే రెండు నదుల సంగమస్థానం మధ్య ఉన్నందున కాశీకి "వారణాసి" అనే మరో పేరు వచ్చింది.వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి నది సంగమ స్థానం ఉన్నాయి. 


ఇంకో కథ ఏంటంటే "వరుణ" నదికే పూర్వకాలం "వారణాసి అనే పేరు ఉండేది. 

కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. "వారణాసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని రాసేవారు. 

అది తరువాత ‘బవారస్’గా మారింది. 

వారణాసిని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే నామాలతో ప్రస్తావించారు.


సుమారు 5వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. 


కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపురాలలో ఒకటైన కాశీకి విచ్చేశారు. 

ఆ నగరాలలో అయోధ్య, మథుర, గయ, అవంతిక, కంచి, ద్వారక నగరాలు మిగిలినవి. 


ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రధమ స్థానంలో ఉందని పరిశోధనలు తెలియ జేస్తున్నాయి . 

పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల ఆవాసమని వివరిస్తున్నాయి. 


కాశీ పట్టణం గురించి ప్రధమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. ఇవన్నీ ఎలా ఉన్నా ఆ విశ్వనాథుడు శరీరం అయితే.. కాశీ ఆయన ఆత్మ అని తరతరాలుగా భారతీయ ఆధ్యాత్మిక జగత్తు ఎలుగెత్తి చాటుతోంది. 


ప్రపంచం మొత్తం ప్రళయంలో నాశనమైనా కాశీ మాత్రం చెక్కుచెదరదని మన పురాణాలు చెబుతున్నాయి. 

దానికి తగ్గట్టే వేల సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటున్నా ఈ క్షేత్రం మాత్రం సజీవంగా తన ఉనికిని చాటుకుంటోంది. 


వారణాసి అంటేనే ఆలయాలకు నెలవు. 

చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. 

ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్నిచూడవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. 

ఒక లెక్క ప్రకారం కాశీ లో దాదాపు 23 వేల ఆలయాలు ఉన్నాయి. 


అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మందిరం, దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. 

ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లోఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. 

ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న స్వామి ... "విశ్వేశ్వరుడు" , "విశ్వనాథుడు" పేర్లతో పూజలందుకొంటున్నాడు. 

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం మిగిలిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. 


ఈ ఆలయం పలుమార్లు విధ్వంశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయ సమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందిరం విధ్వంసం చేయబడింది. 


1983 జనవరి 28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించింది. అప్పటి కాశీ రాజు విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది. 

కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది. 

విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించుకోవడం ఆచారం. 

అలాగే.. కాశీ విశ్వనాథాలయానికి సమీపంలోనే అన్నపూర్ణాదేవి మందిరం కూడా ఉంది. 

ఈ దేవాలయం లోపలనే కాశీ వచ్చే భక్తులకు 

ఉచిత అన్నదానం నిర్వహించబడుతోంది.


కాశీ అనగానే గుర్తువచ్చే మరో ప్రత్యేకత.. 

గంగా తీరం అంతటా నిర్మించబడ్డ స్నాన ఘట్టాలు. ఇక్కడ స్నానం ఆచరించడానికి దేశం నలుమూలల నుంచీ వేలకొద్దీ ప్రజలు వస్తుంటారు. 

కేవలం తమ పాపాలు పోగొట్టుకోవడానికే కాకుండా... తమ వారికి పిండ ప్రదానం చెయ్యడానికి వస్తుంటారు. 

అందుకే వారి కోసం ఘాట్లను ఏర్పాటు చేశారు. వారాణసిలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. 

వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. 


ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధియాలు, హోల్కార్లు, భోంస్లేలు, పెషావర్లచే నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహనకాండలకు వాడతారు. కొన్ని ఘాట్లు పురాణ గాధలతో ముడిపడి ఉన్నాయి. 

ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంసిచబడుతున్నాయి. 

వీటిలో దశాశ్వమేధఘట్టం, పంచ గంగ ఘట్టం, ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. 

ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. 


కాశీలో ఉన్న పవిత్రాలయాలలో ‘సంకట్ మోచన్ హనుమాన్ మందిరం’ కూడా అతి ముఖ్యమైనది . 

ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా, ఆధునిక విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసి నదీతీరంలో ఉంది. 

ప్రస్థుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర సమరవేత్త మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది. 

తులసి రామాయణం సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడింది. 

సీతారాముల ఆలయం కూడా ఉంది. 

కేవలం ఇవి మాత్రమే కాదు .. 


కాల భైరవ .. కేదార .. తదితర మహిమాన్విత ఆలయాలకు నెలవు వారణాసి నగరం. 

ఆధునిక దేవాలయం గా పిలవబడే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం.. 

అంతరిక్ష పరిశోధనలకై జైపూర్ రాజా నిర్మించిన జంతర్ మంతర్.. ఇలా ఎటువైపు చూసినా .. ఆధ్యాత్మిక .. చారిత్రిక .. ఆధునిక దృక్పథాల సమాగమంగా విలసిల్లుతుంది కాశీ నగరం .

శివుడే స్వయంగా సృష్టించిన పవిత్ర క్షేత్రం "వారణాసి"

Read More

*కాశీలో 9 రోజులు ఉండాలి అనడంలో ఆంతర్యం ఏమిటి..?

 *నవ దిన  కాశీ యాత్ర*

         ➖➖➖


*కాశీలో 9 రోజులు ఉండాలి అనడంలో ఆంతర్యం ఏమిటి..?*


మనిషి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉంటాడు. జన్మ రాహిత్యం ఇచ్చేది కాశి ఒక్కటే.. అందుకని వ్యాస మహర్షి కాశీ లో తొమ్మిది నెలలు దీక్ష లో ఉండి,  ఆ తర్వాత స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలి అని చెప్పాడు. 


అయితే కలికాలంలో ఇంత శ్రద్ధతో అంతకాలం ఉండలేమని ఇంకేదైనా ఉపాయం చెప్పమని సామాన్యులు కోరారు.


దానికి ఆయన తొమ్మిది రోజులుంటే ఆ ఫలితం ఢోకా లేకుండా వస్తుంది అని చెప్పాడు.


అలానే ఇప్పుడు సమయం ఉన్న వారందరూ కాశీలో తొమ్మిది రోజులుండి వస్తున్నారు..



👉మరి ఆ రోజుల్లో ఏం చెయ్యాలి?


👉విశ్వేశ్వర నామ స్మరణ,

దానాలు చేయటం,

ధర్మ ప్రసంగాలు వినటం,

ఏక భుక్తం, ప్రాతఃకాల స్నానం,

ఉదయం, రాత్రి విశ్వేశ్వర దర్శనం,

కోపం లేకుండా ఉండటం,

అబద్ధమాడకుండా ఉండటం,

అనే ఎనిమిది అంశాలు ఖచ్చితంగా అమలు చేయాలి.



👉1. మొదటి రోజు కార్యక్రమం:


ఆగత్య మణి కర్న్యామ్తు –

స్నాత్వా దత్పధనంబహు –

వపనం కారయిత్వాతు –

స్నిత్వా శుద్ధాహ్ వయోవ్రతః

సచేల మభి మజద్యా ధ–

కృతా సంధ్యాధిక  క్రియాహ్

సంతర్ప్య తర్మ్యాద పిత్రూన్ –

కుశ గంధ తిలొదకైహ్”


మొదటిగా మనసులో ముప్పది మూడు కోట్ల దేవతలు, తీర్ధాలతో సర్వ పరివారంతో సేవింప బడుతున్న...  

శ్రీ కాశీ విశ్వేశ్వరా  శరణు! అనుజ్ఞ! అని స్మరించుకొని మణి కర్ణికా తీర్దానికి వెళ్ళాలి. దీనినే చక్ర తీర్ధం అంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడ…             మహా దేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు. శివుడికి పార్వతి తర్వాత ఇష్టమైన వాడు విష్ణువే. 


అందుకే “నారాయణీ సహా చరయ నమశ్శివాయ” అన్నారు.


విష్ణు సేవా ఫలితం గా ఏర్పడిన మణికర్ణిక కు గొప్పదనాన్ని ఆపాదించాడు విశ్వేశుడు.


యాత్రీకులు మణికర్ణిక లో స్నానం చేయాలి. బ్రాహ్మణులకు దానాలు చేయాలి..కేశఖండనం చేసుకొని మళ్ళీ స్నానం చేయాలి..

మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి..

రుద్రాక్ష మాల ధరించి ఈ కింది శ్లోకం చదువు కోవాలి....


’కిము నిర్వాణ పదస్య భద్ర పీతం – మృదులం తల్ప మదోను మోక్ష లక్స్యః

అధవా మణి కర్ణికా స్థలీ పరమానంద సుకాండ జన్మ భూమి చరా చరేషు సర్వేషు- యావంతస్చ సచేతనః –తావంతిహ్ స్నాంతి మధ్యాహ్నే – మణి కర్నీజతే మలే.. 

ఆ గంగా కేశవస్చైవ –

ఆ హరిన్ద్రస్చ మండ పాత్ –

ఆ మద్ధ్యా ద్దేవ సరితః 

స్వర్ద్వారా న్మణికర్ణికా 

నమస్తే నమస్తే నమః‘’.....

అని నమస్కరించి అక్కడ నుండి డుండి వినాయకుడిని దర్శించి 21 గరికలను, 21 కుడుములను సమర్పించి, 21 సార్లు గుంజీలు తీసి  21 రూపాయలు దక్షిణ గా సమర్పించాలి.


దున్దీ రాజ గణేశాన –

మహా విఘ్నౌఘనాశన –

నవాఖ్యాదిన యాత్రార్ధం –

దేహ్యాజ్ఞానం కృపయా విభో”

అని ప్రార్ధించాలి. 


తర్వాతా అన్నపూర్ణా దేవిని సందర్శించాలి. ఆ తర్వాతా విశాలాక్షి , జ్ఞానవాపి, సాక్షి గణపతులను చూడాలి..


ఇది పూర్తీ చేసి నివాసం చేరి భోజనం చేయాలి. రాత్రికి విశ్వనాధుడిని దర్శించాలి..

ఫలాలు, పాలు ఆహారంగా గ్రహించాలి.


 “హర సాంబ హర సాంబ సాంబ సాంబ హరహర –హర శంభో హర శంభో –శంభో శంభో హరహర మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ –

మహాకారి మహా కారి రక్ష రక్ష హరహర”

అంటూ పదకొండు సార్లు భజన చేసి నిద్రపోవాలి.



👉2. రెండవ రోజు కార్యక్రమం:


రెండో రోజు ఉదయాన్నే గంగా స్నానం చేసి విశ్వేశ్వర , అన్నపూర్ణా దర్శనం చేయాలి.     మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణి కర్ణికా ఘట్టం లో స్నానం చేయాలి.    తీర్ధ శ్రాద్ధం చేయాలి.  వెయ్యి సార్లు గాయత్రీ జపం చేయాలి..  


గురు ఉపదేశం తో ....

“శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః”  అనే మంత్రాన్ని వెయ్యి సార్లు జపించాలి. మధ్యాహ్నం విశ్వేశుని దర్శించి సాయంత్రం కూడా మళ్ళీ దర్శించాలి.  రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి .



👉3. మూడవ రోజు కార్యక్రమం:


తెల్లవారక ముందే అసీ ఘాట్ లో సంకల్ప  స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి. 


తర్వాత దశాశ్వ మేధ ఘాట్ కు చేరాలి. దీనికి “రుద్ర సరోవర తీర్ధం “ అనే పేరు కూడా ఉంది.. ఇక్కడ స్నానం చేసి శీతలా దేవిని దర్శించాలి. వరుణా ఘాట్ కు వెళ్లి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి.  పంచనదీ తీర్ధమైన బిందు మాధవ ఘట్టం లో సంకల్ప స్నానం చేయాలి. 


‘కిరణ దూత పాపాచ – పుణ్య తోయా సరస్వతీ గంగాచ యమునా చైవ –

పంచ నద్యోత్ర కీర్తితః’

అని స్మరిస్తూ స్నానం చేయాలి .


తర్వాతా బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి. మణి కర్ణేశుని, సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి.. అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి. రాత్రికి పాలు , పండ్లు మాత్రమే స్వీకరించాలి .



👉4. నాల్గవ రోజు కార్యక్రమం:


ఉదయమే గంగా స్నానం విశ్వేశరుడి దర్శనం చేసి డుండి వినాయకుడిని చూసి దండ పాణి అయిన  కాల భైరవుని పూజించాలి.


కాశీ క్షేత్ర రాజ్యాన్ని మనసు లో స్మరించి..

“ఓం కాశ్యై నమః” అని 36 సార్లు అనుకోవాలి. తర్వాత బిందు మాధవుని దర్శించాలి.. గుహను, భవానీ దేవిని దర్శించాలి. ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మణి కర్ణిక చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణా విశ్వేశులను దర్శించి  భోజనం చేయాలి. రాత్రి నామ స్మరణ పాలు, పండ్లు ఆహారం... అంటే ఈ రోజు పది దర్శనాలన్న మాట.



👉5. అయిదవ రోజు కార్యక్రమం:


ప్రాతఃకాలమే గంగా స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించి అక్కడే రుద్రాభిషేకం నిర్వహించాలి.. తర్వాత తిలా భాన్దేశ్వర, చింతామణి గణపతిని సందర్శనం చేయాలి.. దుర్గా దేవిని చూసి ఒడి బియ్యం, దక్షిణ సమర్పించి గవ్వలమ్మ ను చేరి అదే విధంగా పూజ చేయాలి.. ఈమెనే కౌడీబాయి అంటారు.


అన్నపూర్ణా విశ్వనాధ దర్శనం చేసి, భోజనం చేసి రాత్రి పాలు, పండ్లు తీసుకోవాలి.



👉6. ఆరవ రోజు కార్యక్రమం:


సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ చేసి ఆశీస్సులు పొంది, వైధవ్యం ఎన్ని జన్మలకైనా రాకూడదని దీవెనలు పొంది మూసి వాయన చేటల దానాన్ని చేసి, బేసి సంఖ్యలో జనానికి  వాయన దానాన్ని చేయాలి.


వ్యాస కాశీ చేరి వ్యాసుని, రామలింగేశ్వరుని,

శ్రీ శుకులను దర్శించి.., కాశీ వచ్చి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేయాలి.. తర్వాత భోజనం చేయాలి.. రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పాలు, పండ్లను స్వీకరించాలి.



👉7. ఏడవ రోజు కార్యక్రమం:


గంగాస్నానం, నిత్య పూజ చేసి వెయ్యి గరికలను ఏరి సిద్ధం చేసుకోవాలి. దొరక్కపోతే నూట ఎనిమిదితో సరి పెట్టుకోవాలి. ఇరవై  ఒక్క ఉండ్రాళ్ళను, నూట ఎనిమిది యెర్ర పూలతో పూజించాలి..  ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువు లకు భోజనం పెట్టి తాంబూలాలు ఇవ్వాలి..


డుండి వినాయకుడిని అర్చించి , అన్నపూర్ణా ఆలయంలో కుంకుమ పూజ చేయించాలి. అమ్మవారికి చీరా జాకెట్టు, ఒడిబియ్యం , గాజులు సమర్పించాలి... ఇలాగే విశాలాక్షి కీ చేయాలి . విశ్వేశునికి అభిషేకం చేయాలి. సహస్ర పుష్పార్చన.., సహస్ర బిల్వార్చన ,

హారతి ఇచ్చి తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలి. హర సాంబ   హర సాంబ అంటూ పదకొండు సార్లు జపం చేయాలి..



👉8. ఎనిమిదో రోజు కార్యక్రమం:


గంగాస్నానం, నిత్యపూజా తర్వాత కాల భైరవుడిని దర్శించి వడలు, పాయసం నివేదించాలి. ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ రోజంతా కాల భైరవ స్మరణతో నిష్టగా గడపాలి.. అయిదుగురు యతులకు, ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకూ భోజనం పెట్టాలి.

దక్షిణా తాంబూలం సమర్పించాలి...  భోజనం చేసి రాత్రి కాల భైరవ స్మరణ చేస్తూ నిద్ర పోవాలి.



👉9. తొమ్మిదో రోజు కార్యక్రమం:


గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణా దేవిని దర్శించి, పూజించి,

నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి.. జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణ లివ్వాలి.. ఆశీస్సులు పొందాలి..

రాత్రి అన్నపూర్ణాష్టకం చేసి నిద్ర పోవాలి .



👉10. పదవ రోజు కార్యక్రమం:


నవ దిన యాత్ర పూర్తీ చేసి పదవ రోజు గంగా స్నానం చేసి గంగను పూజించి సహస్ర నామ పూజ చేసి, అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసి తలిదండ్రులను, గురు దంపతులను పూజించాలి.. అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణమవ్వాలి....


ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది....


ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ .

          ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

Read More

పళని పుణ్యక్షేత్రం

 💐💐పళని పుణ్యక్షేత్రం💐💐


శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది.

" ఆరు పడై వీడు – పళని దండాయుధ పాణి స్వామి

పార్వతి నందనా...సుబ్రహ్మణ్యా "

దండాయుధ పాణి

ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళులు ఈయనను “పళని మురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటాడు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” - అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్థం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని.

ఆలయ గర్భ గుడి గోపురం

ఇక్కడ పళని మందిరంలోని గర్భ గుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడినది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి చేశాడు. తొమ్మిది రకాల విషపూరిత పదార్ధాలతో (వీటిని నవపాషాణములు అంటారు) చేశారు. పూర్వ కాలంలో ఇక్కడ పళని స్వామి వారి మూర్తిలో ఊరు (తొడ) భాగము వెనుక నుండి స్వామి వారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠు రోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే, వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా ఇవ్వగా, స్వామి వారి తొడ భాగం బాగా అరిగి పోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామి వారిని వెనుక నుండి చూస్తే ఇది కనబడుతుంది అని పెద్దలు చెప్పారు. కాని మనకి సాధారణంగా ఆ అవకాశం కుదరదు. 


ఇక్కడ స్వామి వారిని ఈ క్రింది నామాలతో స్తుతి చేస్తూ ఉంటారు.

01. కులందైవళం,

02. బాలసుబ్రమణ్యన్, షణ్ముగన్,

03. దేవసేనాపతి,

04. స్వామినాథన్,

05. వల్లి మనలన్,

06. దేవయానై మనలన్,

07. పళని ఆండవార్,

08. కురింజి ఆండవార్,

09. ఆరుముగన్,

10. జ్ఞాన పండిత,

11. శరవణన్,

12. సేవర్ కోడియోన్,

13. వెట్రి వేల్ మురుగా .........

మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి స్వామికి ఇక్కడ.


కొండ ఎక్కడానికి వించి మార్గము

ఇంకొక విషయం ఏమిటంటే, పళని లో కొండ పైకి ఎక్కడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఓపిక ఉన్న వారు మెట్ల మార్గంలో వెళ్లడం ఉత్తమం. మెట్లు కాకుండా, రోప్ వే లాంటి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది. దీనికి టికెట్ యాభై రూపాయలు. ఒక సారి వెళ్ళడానికి బావుంటుంది. (ఓపిక లేకపోతే ప్రతీ సారి)

పళని క్షేత్ర స్థల పురాణము

పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని, పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జ వినాయకుడిని, చిన్ని సుబ్రహ్మణ్యుడిని పిలిచి ఈ భూలోకం చుట్టి ( అన్ని పుణ్య నదులలో స్నానం ఆచరించి ఆ క్షేత్రములను దర్శించి రావడం) ముందుగా వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్తే, అప్పుడు పెద్దవాడు, వినాయకుడు యుక్తితో ఆది దంపతులు, తన తల్లి తండ్రులు అయిన ఉమా మహేశ్వరుల చుట్టూ మూడు మాట్లు ప్రదక్షిణ చేస్తాడు. మన బుజ్జి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనముపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. కాని, వినాయకుడు “తల్లి తండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది” అనే సత్యము తెలుసుకుని, కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల, సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు వెళ్ళినా, అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ మనకు అందరకూ తెలిసినదే.


కార్తికేయుడు శివ కుటుంబంలో చిన్న వాడు కదండీ, దానితో కాస్త చిన్న మొహం చేసుకుని కైలాసం వదిలి, భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు అలకతో. ఏ తల్లి తండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదండీ, అందులోనూ చిన్న వాడు, శివ పార్వతుల ఇద్దరి అనురాగముల కలపోత, గారాల బిడ్డ కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా, శివ పార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వస్తారు.

శంకరుడు సుబ్రహ్మణ్యుని బుజ్జగిస్తూ.

ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశమును తిరు ఆవినంకుడి అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని, “ నువ్వే సకల జ్ఞాన ఫలానివి రా నాన్నా” అని ఊరడిస్తాడు. సకల జ్ఞాన ఫలం (తమిళంలో పలం), నీవు (తమిళంలో నీ) – ఈ రెండూ కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతముగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తాడు. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో జరిగే “కావడి ఉత్సవం” మొట్ట మొదట ఈ పళని లోనే ప్రారంభం అయ్యింది.

కావడి ఉత్సవము - ఇడుంబన్ వృత్తాంతం

ఇడుంబుడు

సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క గొప్ప శిష్యులలో అగస్త్య మహా ముని ఒకడు. అగస్త్య మహా ముని స్వామి దగ్గర నుండి సకల జ్ఞానము పొందాడు. అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణము సుబ్రహ్మణ్య స్వామి వారే నేర్పారు.


పూర్వము దేవ దానవ యుద్ధములో చాలా మంది దానవులు నిహతులై పోయారు. కాని అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు మాత్రం అగస్త్య మహర్షి పాదములు పట్టుకున్నాడు. అగస్త్యుడు సంతోషించి, వీడిలో మిగిలిపోయిన కొద్ది రాక్షస భావాలు తొలగించాలి అనుకున్నాడు. సాధారణంగా ఎవరైనా పెద్దలు తన వల్ల కాని పని ఉంటే, తన గురువుకి అప్పచెప్తారు. వీడు రాక్షసుడు కదా అని సంహరించడం కాదు, వీడిలో ఉన్న ఆసురీ గుణములను తీసివేయాలి అని తలచి, లోకంలో ఆదిగురువు దక్షిణా మూర్తి, శంకరుడు ఉండేది కైలాసంలో కదా, అందుకని ముందు అక్కడికి పంపిద్దాము అనుకుని ఇడుంబుడిని పిలిచి, “ఒరేయ్ నేను కైలాసం నుండి రెండు కొండలు తెద్దామని చాలా కాలం నుండి అనుకుంటున్నాను, వాటిని శివగిరి, శక్తిగిరి అంటారు. నువ్వు వెళ్లి ఆ రెండు కొండలను, ఒక కావిడి లో పెట్టుకుని నేను ఉన్న చోటికి తీసుకురా” అని ఆజ్ఞాపించాడు.

సరే ఇడుంబుడు, వంట్లో ఓపికుంది కదా, కైలాసం వెళ్లి ఆ రెండు కొండలను తన కావిడిలో పెట్టుకుని బయలుదేరతాడు. శంకరుడు అనుకుంటాడు, ఈ రాక్షసుడి ఆసురీత్వం పోగొట్టడం, జ్ఞాన రాశి అయినటువంటి మా సుబ్రహ్మణ్యుడు చేస్తాడులే అనుకుని ఇడుంబుడిని వెళ్ళనిస్తారు. ఇక్కడ స్వామి పళని కొండ మీద చిన్న పిల్లవాడిగా ఉన్నాడు, ఇడుంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరకి వచ్చే సరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి, కాసేపు క్రింద పెట్టి సేద తీరాడు.

మళ్ళీ కావిడి ఎత్తుకుందామని క్రిందకి వంగి కావిడి బద్ద భుజం మీద పెట్టుకుని లేచి నిలబడి, రెండు వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుదామని చూస్తే ఒక వైపు ఎక్కువ బరువు, ఇంకో వైపు తేలిక అవుతోంది కాని, సమానంగా ఎంతసేపటికీ కుదరట్లేదు. ఇంక విసుగొచ్చి, ఏమిటిరా ఈ కావిడి అనుకుని, అలా పైకి చూస్తాడు ఇడుంబుడు. పైకి చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో పకపక నవ్వుతున్నాడు. ఇది చూసి వీడికి కోపం వచ్చింది. ఇదే రాక్షస ప్రవృత్తి అంటే, ఏదో చిన్న పిల్లవాడు నవ్వుతున్నాడులే అనుకోవచ్చు కదా. స్వామికేసి తిరిగి “ఏమిటా నవ్వు, నేనేమైనా ఈ కావిడి ఎత్తలేనని అనుకుంటున్నావా? కైలాసం నుంచి తీసుకొచ్చాను. ఏమిటా వెర్రి నవ్వు, నిన్ను చంపేస్తాను ఇవ్వాళ అని ఆ కొండ మీదకి పరిగెత్తాడు. తెలిసి పరిగెత్తాడో, తెలియక పరిగెత్తాడో పళని కొండ మీదకి పాదచారియై వెళ్లాడు. పైకి వెళ్ళాక, స్వామి రెండు గుద్దులు గుద్దాడు, ఇంక ప్రాణం వదిలేస్తున్నాను అన్నప్పుడు, వాడికి తెలిసింది, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదురా, మా గురువు గారికి (అగస్త్యుడు) గురువు, సాక్షాత్తు ఈశ్వర పుత్రుడు.

అప్పుడు వేడుకుంటాడు “ఈశ్వరా తెలుసుకోలేక పోయాను, మీ చేతి గుద్దులు తిన్నాను, నాకు వరం ఇవ్వండి” అన్నాడు. ఏమిటో అడుగు అన్నాడు స్వామి. ఇడుంబుడు అన్నాడు, “స్వామీ, నేను ఈ పళనిలోనే కదా, కావిడి ఎత్తలేకపోయాను, ఈ కావిడి వల్లనే కదా, మిమ్మల్ని చేరడానికి మార్గం అయ్యింది, అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుడిని ఏ ఆరాధనా చెయ్యకపోయినా, ఒక్క సారి కావిడి పాలతో కాని, విభూతితో కాని, పూలతో కాని, తేనెతో కాని, నేతితో కాని భుజం మీద పెట్టుకుని, మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరకి వెళ్ళిపోతున్నాం అని పాదచారులై నీ గుడికి వస్తే, అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన, శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలని ఉందో, అంత ఆరాధనా చేసిన ఫలితం వాళ్లకి ఇచ్చేసెయ్యాలి” అన్నాడు ఇడుంబుడు.

స్వామి అనుగ్రహించి సరేనని ఆ కోరికని కటాక్షించి, ఇక పైన నా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా ముందు నీ దర్శనం చేసి నా వద్దకు రావాలని వరం ఇచ్చాడు. అందుకే అప్పటి నుంచి అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో (ప్రత్యేకం గా తమిళనాడులో) స్వామి వారిని చేరే మార్గంలో ఇడుంబుడి మూర్తి ఉంటుంది, అక్కడ ఆయనకు నమస్కరించిన తరువాతే, సుబ్రహ్మణ్యుని దర్శనము చేసుకుంటారు.


సుబ్రహ్మణ్య కావడిలు💐


అప్పటి నుంచి, తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్య కావిళ్ళు ఎత్తి, సుబ్రహ్మణ్యుడిని తమ దైవం చేసేసుకున్నారు. అంతే కాక, ప్రతీ ఏటా స్కంద షష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే, భక్తితో, పూనికతో స్వామికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్లకి తప్పక సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. వారి వంశంలో సంతానము కలగక పోవడం అనే దోషం రాబోయే తరాలలో ఉన్నా కూడా ఆ దోష పరిహారం చేసి స్వామి అనుగ్రహిస్తాడు అని పెద్దలు చెప్తారు. దీనినే కావిళ్ళ పండగ అని అంటారు

అంతటి శక్తివంతమైన క్షేత్రం, తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రము పళని. పళని దండాయుధ పాణి స్వామి వారి దర్శనం చేసి, జీవితంలో ఒక్క సారైనా సుబ్రహ్మణ్య కావిడి ఎత్తి సుబ్రహ్మణ్య అనుగ్రహమును పొందగలమని ఆశిద్దాం.


ఈ క్షేత్రమును చేరే మార్గములు💐


పళని తమిళనాడు లోని మదురై కి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది. రోడ్డు ద్వారా: మధురై, కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, చెన్నై, బెంగళూరు నగరాల నుండి అనేక బస్సులు ఉన్నాయి.

రైలు ద్వారా: పళని లో రైల్వే స్టేషను కలదు. ఇక్కడ నుండి మదురై కి, కోయంబత్తూరు కి రైళ్ళు ఉన్నాయి. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు కొడైకెనాల్ ( 46 కి.మీ ), దిండిగల్ ( 48 కి.మీ. ) దూరం లో ఉన్నాయి.

విమానము ద్వారా: దగ్గరలో విమానాశ్రయములు కోయంబత్తూరు (116 కి.మీ.), మదురై (129 కి.మీ.), తిరుచిరాపల్లి ( 158 కి.మీ.), బెంగళూరు (306 కి.మీ.), చెన్నై ( 471 కి.మీ.) దూరంలో ఉన్నాయి..

వసతి సదుపాయము

పళని కూడా మదురై కి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మదురైలోనే చూసుకోవచ్చు. మదురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి. కాస్త మంచివి కావాలంటే, Tamil Nadu Tourism Development Corporation (TTDC) వాళ్ళ హోటళ్ళు రెండు ఉన్నాయి. ఇవి కూడా బాగుంటాయి. వీటిలో మదురై – 1 అనే హోటల్ అమ్మ వారి ఆలయమునకు చాలా దగ్గరలో ఉంది. ఇది పడమటి వేలి వీధి లో ఉంది. మదురై లోనే ఉండి, మదురై, పళని, తిరుప్పరంకుండ్రం, పళముదిర్చొలై అన్ని క్షేత్రాలు చూసుకోవచ్చును. ఈ హోటల్ బుకింగ్ ఇంటర్నెట్ లో చేసుకోవచ్చు. ఇది కాక పళని దేవస్థానం వాళ్ళ వసతి గృహాలు కూడా ఉన్నాయి. కాని అందులో ముందుగా బుక్ చేసుకోవాలంటే, వాళ్లకి డబ్బు డీడీ రూపం లో పంపవలసి ఉంటుంది.

ఆలయంలో ఆర్జిత సేవలు

పళని స్వామి వారికి వివిధ సేవలు జరుగుతాయి. ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదం తప్పకుండా స్వీకరించాలి. ఒక్కో ప్రసాదం డబ్బా యాభై రూపాయలు. సీల్ చేసిన డబ్బాలో ప్రసాదం ఇస్తారు. ఎన్ని రోజులైనా ఉంటుంది. చక్కగా ఇంటికి తీసుకువెళ్ళవచ్చు.

(సేకరణ)

Read More

అగ్ని నక్షత్రం..(రోహిణికార్తి ).....!!

 అగ్ని నక్షత్రం..(రోహిణికార్తి ).....!!




ప్రాతఃకాలాన ఇంద్రాది దేవతలు , మధ్యాహ్నవేళలో వాయుభగవానుడు,

సాయంసంధ్యాసమయా వరుణదేవుడు , చంద్ర భగవానుడు ,రాత్రి అర్ధజామమున కుబేరుడు తెల్లవారుఝామున

త్రిమూర్తులు సూర్యనారాయణుడిని 

దర్శిస్తారు.


కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యభగవానుడు.

ప్రత్యాధి దేవత అగ్ని దేవుడు.


 చైత్రమాసంలో

సూర్యుడు ఉఛ్ఛంలో  వున్న సమయాన  కృత్తికా నక్షత్రంతో కలిసినందువవన దహించుకుపోయే ఎండలు కాస్తాయి.


ఆ వేసవి దినాలను

రోహిణీ కార్తె  లేదా  అగ్ని నక్షత్రం గా చెప్తారు.


 ఈ అగ్ని నక్షత్రానికి సంబంధించిన ఒక  పురాణ గాధ యిలావుంది :


ఒకానొక సమయంలో అగ్ని

దేవుడు యజ్ఞ యాగాదులలో  సమర్పించే నేయిని త్రాగి త్రాగి గుణపర్చడానికి వీలులేనంత  అజీర్తి వ్యాధితో బాధ పడ్డాడు. 


దేవతలంతా  కూడా ఆయన వ్యాధిని  నిర్మూలించే విధానం తెలియక వ్యాకుల పడ్డారు . 


అగ్ని దేవుని  అజీర్తివ్యాధి నిర్మూలనకు శ్రేష్టమైన వనమూలికలు గల దట్టమైన

అడవులను దహించడమొక్కటే మార్గము అని బ్రహ్మదేవుడు సూచిస్తాడు.


అగ్ని దేవుడు అలాటి వనమూలికలు గల దట్టమైన అడవులను వెతుకుతూ,

యమునాతీరాన వున్న

ఖాండవ వనానికి వచ్చి అక్కడ పచ్చగా, మూలికలతో

సమృధ్ధిగా నిండి వున్న ఆ వనాన్ని చూసి  ఆనందంగా , ఆ వనాన్ని భక్షించేందుకు సంకల్పించాడు.


 విషయాన్ని  తెలుసుకున్న  ఖాండవ

వనంలోని జీవులు, తరువులు తమని కాపాడమని వరుణ దేవుని వేడుకున్నాయి.


ఇంద్రుని పరి రక్షణ లోవున్న  ఆ  మూలికావనం ఎల్లప్పుడూ పచ్చగా వుంటుంది. వైద్యానికి అవసరపడే వనమూలికల అభివృధ్ధి కై ఇంద్రుడే

వానలను  సకాలంలో వర్షింప చేస్తాడు.


అందుకే ఇంద్రునికి "ఖాండవవనుడు"

అనే పేరు  కూడా వుంది. 


విషయం తెలిసిన దేవేంద్రుడు తన వనంలోకి అగ్ని దేవుని 

ప్రవేశాన్ని నిరోధిస్తూ  తీవ్రమైన  వానలు కురిపించాడు.


అగ్నిదేవుడు  ఎన్ని విధాలుగా  ఖాండవ వనంలోకి ప్రవేశించాలని ప్రయత్నించినా ఫలించలేదు.


 మారువేషంలో ఒక వేదపండితునిలా యమునా తీరమున సంచరిస్తూండగా 

కృష్ణార్జునుల రూపంలో నరనారాయణులు ఎదురు

పడతారు. 


అగ్ని వారిని చూసి తన నిజరూపందాల్చి తన  ఆరోగ్య సమస్య తీరడానికి ఖాండవవన దహనంలో తగు 

సహాయం చేయమని  శ్రీ కృష్ణుని కోరాతాడు


శ్రీ  కృష్ణుడు ఇరవై ఒక్క రోజులపాటు  అగ్నిదేవునికి ఇంద్రుడు అడ్డుపడకుండా తాము సహాయం చేస్తామని  , ఆ గడువులోపల దహనకాండను  పూర్తి చేయాలని శ్రీ కృష్ణుడు ఆదేశిస్తాడు.


 శ్రీ కృష్ణుని ఆదేశం మేరకు అగ్నిదేవుడు ఖాండవవనంలో ప్రవేశించి దహించడం

ఆరంభించాడు. ఇది చూసిన ఇంద్రుడు వానలు కురుపించాడు.


  ఆ వాన అగ్నిపై పడకుండా అర్జునుడు , తన బాణాలతో  ఒక పెద్ద గుడారంని‌ర్మించాడు.శ్రీ కృష్ణుని కరుణతో, అర్జునుని సహాయం వలన అగ్ని తన ఏడు నాలుకలతోను

ఖాండవ వనాన్ని అంతా దహించ సాగాడు.


మొదటి ఏడురోజులు భూమికి అడుగున వున్న మూలికలను దహించాడు. ఆ సమయంలో

వాతావరణం వేడి ఎక్కడం ప్రారంభమయింది. 


ఆ తరువాత వచ్చిన ఏడురోజులలో  భూమిపైనున్న వృక్షాలను దట్టమైన అడవిని దహించాడు.


 ఉష్ణోగ్రత బాగా పెరిగింది.  ఆఖరి ఏడు

రోజులు రాళ్ళను దహించాడు.తరువాత వేడి తీవ్రత క్రమ  క్రమంగా తగ్గి ఎండ మాత్రము కాయడం ప్రారంభించింది.


 ఆ విధంగా   ఖాండవ వనాన్ని  అగ్ని దేవుడు దహించిన ఇరవై ఒక్క రోజుల నే "అగ్ని నక్షత్రం"  లేదా రోహిణీ 

కార్తెలు అంటారు.


రోహిణీకార్తె ఎండలకు రోళ్ళు కూడా పగిలిపోతాయని నిరూపిస్తాయి. నేటికీ వేసవి కాలపు వేడి తీవ్రత 

అదే విధంగా వుండడం మనకు బాగా తెలిసిన విషయమే.


ఈ అగ్ని నక్షత్ర కాలంలో

భక్తులు  అమ్మవారి ఆలయాలలో,

భరణి జన్మ నక్షత్రమైన

దుర్గాదేవిని ఆరాధించి

పూజించి ,  అమ్మవారి కటాక్షాన్ని పొందుతారు.


గృహాలలో  కూడా అగ్ని నక్షత్ర

తీవ్రత తగ్గించేందుకు తమ పూజా గదిని శుభ్ర పరచి, సూర్యభగవానుని అర్చించి ,  ఆదిత్య హృదయం స్తోత్రాలు పారాయణ చేయాలి.  


విసినికఱ్ఱలు , మజ్జిగ, పానకం వంటి శీతల ద్రావకాలు, వస్తువులు  సూర్యదేవుని ముందు పెట్టి దీపారాధన చేసి భక్తితో పూజిస్తే సూ‌ర్యదేవుడు కొంత కరుణించి శాంతిస్తాడు...స్వస్తి...🙏

Read More

నేడు అపర ఏకాదశి

 _*నేడు అపర ఏకాదశి🚩*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


వైశాఖ బహుళ ఏకాదశి

ఈ ఏకాదశి కే అపర ఏకాదశి అనే పేరు కూడా కలదు. ఉత్తరాదిన ఇదే ఏకాదశి ని అచల ఏకాదశి , భద్రకాళి ఏకాదశి , జల క్రీడ ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు.

ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి అపర ఫలితం వస్తుంది అని శాస్త్ర వాక్యం. పర అన్న జ్ఞానాన్ని కలిగించే ఏకాదశి అపర ఏకాదశి

వైశాఖ మాసం మాధవ ప్రియ మాసం అందుకే ఈ మాసానికి మాధవ మాసం అని పేరు కూడా కలదు.

ఏకాదశి కధ మాహాత్మ్యము అనుసరించి ఈరోజు బియ్యం ను రాక్షస అంశ అనుసరించి ఉంటుంది అందువలన ఈరోజు భోజనం నిషిద్దం. ఉపవాసం శ్రేయస్కరం హరి భక్తితో కాలం గడపడం , విష్ణు స్మరణ చేయడం పుణ్య దాయకం. ఆరోగ్య సమస్యలు లేని వారు ఈరోజు సంకల్ప పూర్వకంగా ఉపవసించి రేపు ద్వాదశి వచ్చిన తర్వాత పారణ చెయాలి.

పారణ అనగా ఉపవాసం ను ముగించడం. ఎవరైన అతిథి ని విష్ణు మూర్తి స్వరూపంగా ఆహ్వానించి అన్న పానాదులను ఏర్పాటు చేసి హితోధికంగ సత్కరించాలి. ఇది మాత్రమే శాస్త్ర సమ్మతమైన ఏకాదశి విధి.

ఈ పారణ లో కూడా ఉల్లి వెల్లుల్లి ఉపయోగించరాదు. సాత్విక ఆహారం మాత్రమే ఏర్పాటు చెయాలి.

ద్వాదశి రోజున వంకాయ కూర నిషిద్దం. తులసి దళములను కోయుట నిషిద్దం అది విష్ణు పూజకు ఆయినా సరే. ఈరోజు అంతా మీరు చేయదగిన విష్ణు స్తోత్రం లేదా విష్ణు నామ స్మరణం చేయండి.


గొప్ప స్తోత్రాల కన్నా భక్తి ప్రధానం అని తెలుసుకోండి.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Read More

*స్తంభ చతుష్టయం

 *స్తంభ చతుష్టయం.*


*శైవాగమాలలో పూజ ప్రధానంగా రెండు విధములగా చెప్పబడింది అది ఒకటి ఆత్మార్ధపూజ రెండవది పరార్ధ పూజ.తనకోసం తాను చేయునది ఆత్మార్ధపూజనియు. అలాగే లోక కళ్యాణార్ధం, పరులకోసం విద్యుక్తముగా ఆగమోక్తంగా నిర్మించిన దేవస్థానములలో దైవాన్ని శిలారూపకంగా  ప్రతిష్టించి పూజించు దానిని పరార్ధపూజనియు అందురు.*


*ఈవిధంగా పరార్ధ పూజార్ధం నిర్మించిన దేవస్థానాదులలో  ధ్వజస్థంభాన్ని కూడా స్థాపిస్తారు.ప్రధాన దేవతను ఉద్దేశించి జరిగే మహోత్సవాది కైంకర్యములకు సర్వదేవతలకు ఆహ్వానము తెలుపుటకు ఆ దేవత యొక్క వాహనమును ధ్వజపటం గా చిత్రీకరించి అధివాస పూర్వక ప్రాణప్రతిష్ఠ గావించి ధ్వజారోహణ చేస్తారు. శివాలయములో వృషభాన్ని చిత్రీకరించి ధ్వజారోహణం చేస్తారు. ఇందుకుగాను దేవస్థానముల లో జరిగే పూజా కైంకర్యాలలో ధ్వజస్తంభానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతగలదు.*


*ఈ స్తంభము నాలుగు విధములుగా ఉండునని కపర్దీ సంహిత తెలియజేస్తున్నది.*


*శ్లోకం.*


*మేఖలాసహితంకుర్యాద్ధ్వజస్తంభముదాహృతమ్.*


*నన్దినాసహితంకుర్యా న్నాందికంస్తమ్భముచ్యతే.*


*శూలేనసహితంకుర్యాచ్ఛూలస్తమ్భముదాహృతమ్.*


*దీపార్ధం స్థాపనంకుర్యాద్దీపస్తమ్భముదాహృతమ్.*

           

 *మేఖలా సహితంగా రూపోందింపబడినటువంటి స్తంభాన్ని ధ్వజస్తంభమనియు, నంది సహితంగా రూపోందింపబడినటువంటి స్తంభాన్ని నంది స్తంభమనియు,త్రిశూల సహితంగా రూపోందింపబడినటువంటి స్తంభాన్ని శూలస్తంభమనియు, దీపమును‌ వెలిగించుట కొరకు  స్థాపింపబడినటువంటి స్తంభమును దీపస్తంభమని అందురు.*

                   *కపర్దీ‌ సంహిత (శైవాగమం).*

Read More

Powered By Blogger | Template Created By Lord HTML