విష్ణు సహస్ర నామం ఎప్పుడు ఎవరు చెప్పేరు ??
భీష్ముడు తను తనువు చలించే ముందర, ఎదురుగా శ్రీ కృష్ణుడు ఉండగా, ఆ మహా పురుషుని చూస్తూ తన ఆఖరి వాక్కే విష్ణు సహస్రనామం.
విష్ణు సహస్ర నామం వలన అనుకున్న పనులు జరుగుతాయ ??
విష్ణు సహస్ర నామం ఎలా అయిన చదువు కోవచ్చు కాని, అనుకున్న పనులు అవటానికి విష్ణు సహస్ర నామ పారాయణము చేయాలంటే దానికి అంగ, కర, న్యాసాలు, పూర్వ, ఉత్తర పీఠికలతో కలిపి పారాయణ చేయాలి . రాగి పాత్రలో పసుపు నీరు పట్టుకుని, అందులోని నీటిని ముట్టుకుని, నీవు దేని గురించి చేయదలచు కున్నవో సంకల్పం చెప్పుకుని, భక్తితో, నమ్మకముతో ,పారాయణం చేసిన అనుకున్న పని తప్పక అవుతుంది .
No comments:
Post a Comment