
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 13 July 2015
భారతీయ పాలనా వ్యాపారం.. ముసల్మాన్ ల చేతిలో దేశ బానిసత్వం..!!
(కైవల్య శ్రీపురం సౌజన్యం) తో
భారతీయ పాలనా వ్యాపారం..
ముసల్మాన్ ల చేతిలో దేశ బానిసత్వం..!!
అత్యంత క్రూరమైన ఇస్లాం
మన దేశాన్ని ఏ విధంగా నాశనం చేసిందో..
అసలీ ఇస్లాం ఎలా పుట్టిందో..!!
ఇస్లాం రహస్యాలేంటో...
అన్నిటిని మీ ముందు వేయబోతున్నా..!!
భారతదేశానికి ఎంతో ఉన్నతమైన, ప్రాచీన సాంస్కృతిక చరిత్ర ఉన్నది.
ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర సనాతన ధర్మానికి ఉంది
భగవద్గీత రచింపబడి అరువేల సంవత్సరాలపైగానే అవుతున్నది అంటే అర్థమవుతుంది
ఎంత ప్రాచీనమైనదో మహోన్నతమైనదో..
రామాయణ కావ్యానికి పదివేల సంవత్సరాలకయ పైగా చరిత్ర ఉంది..
ఇక వేదాల కాలాన్ని గణించటం అనితర సాధ్యం ..
భారతసంస్కృతి శాస్త్రాలలో, కళలలో, మతంలో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది.
భారతీయ విద్వాంసులు సైన్స్ లో, గణితంలో ఎంతో ప్రగతిని సాధించారు
(సున్నా, భీజగణితం, రేఖాగణితం, దశాంశ విధానం మొదలగు అరబిక్ గణితావిష్కరణలు వాస్తవంగా "హిందూ ప్రజల ఆవిష్కరణలు! ఇవి ముమ్మాటికి భారతీయ విజ్ఞానుల విజ్ఞతే!).
భారతీయ విద్వాంసులు ఈ గణిత విజ్ఞానాన్నే గాక, వైద్యశాస్త్రం, తర్కశాస్త్రంలోని అనేక ప్రావీణ్యతలను, ఉన్నత ప్రమాణాలను ఇతర రాజ్యములలోకి తీసుకువెళ్లిరి
(ముస్లిం రాజ్యాలకు కూడా! ఉదా: బాగ్దాద్).
ఎక్కడెక్కడినుంచో ఇతరులు భారతీయ విశ్వవిద్యాలయాలలో చదువునభ్యసించుటకు వచ్చేవారు
(నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అతిపురాతనమైనది).
భారతీయ విద్యార్థులు విస్తారమైన అంశములలో, అనగా సైన్స్, గణితం, తర్కశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలగువాటిని అభ్యసించేవారు.
భారతీయ కళలు, కట్టడాలు అద్భుతంగా ఉండేవి. భారతతీయులు పరిణతిచెందిన ప్రగతిశీలురైయుండిరి.
ఇటువంటి సమయంలో క్రీ.శ. 7వ శతాబ్దంలో భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశించింది.
వెంటనే భోగభాగ్యాలు పోయి, ఊచకోతలు, అత్యాచారాలు, హింస, దోపిడీలు, సాంస్కృతిక, హైదవ కట్టడాలను, పట్టణాలను, కళలను, క్షేత్రాలను వినాశనం చేయడం ఆరంభమైనది. కొన్నిచోట్ల వాటి స్థానంలోనే ఇస్లామిక్ కట్టడాలు వెలిసాయి.
జనాలలో వైజ్ఞానిక తృష్ణ కుంచించుకుపోయింది, హింసాప్రవృత్తి, స్వార్థం పెరిగిపోయింది.
హింస, కరువులు, దోపిడీలు, మానభంగాల భయంతో బలవన్మరణాలు, మతమార్పిడులు విస్తారంగా జరిగాయి. ఇస్లాం ప్రకారం ఏదైనా విషయం ఇస్లాంలో అపరిచితమైతే లేక ఇస్లామునకు పూర్వమైనదైతే అదివారికి మూఢమైన కాలానికి
(అజ్ఞానాంధకార చరిత్రకి) చెందినదిగా (jahiliyya- time of ignorance) భావిస్తారు మరియు ఇస్లాం ప్రకారం దానిని నాశనం చేయాల్సిందే
(ఉదా: ఆఫ్గాన్ లో హిందూ మరియు బౌద్ధ ఆలయాలు, విగ్రహాలు స్థూపాలు).
ఒకవేళ అది విలువైనది, లాభకరమైనదైతే దానిని ఇస్లాం పరం చేసుకోవాల్సిందే
(ఈజిప్ట్ పిరమిడ్లు- సందర్శకుల వలన చాలా లాభం!).
ఈ నిరంతర ఊచకోత జనాల్ని అస్థిరులుగా, సంచారకులుగా (gypsies) చేసింది, హైందవ ఆఫ్గానిస్తాన్ని నాశనం గావించి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లను పుట్టించింది!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment