అంటరానితనం అన్నది ఎక్కడి నుంచి వచ్చిందా అన్నది ఒక్క మారు గమనిస్తే ఇది బైబిల్ లో నుంచి వచ్చింది అని చెప్పవచ్చు ! తర్వాత బ్రిటీషు పుణ్యాత్ములు దేశం లో చొరబడిన తర్వాత వైదిక ధర్మ వ్యవస్థని నాశనం చేసే యోచనలో చాలా మటుకు సనాతన ధర్మ గ్రంధాల్లో లేని విషయాలు జొప్పించి , ఉన్న విషయాలని మార్చి రాసి ధర్మం లో లేని పంచమ జాతి అంటరాని తనం అనే అంశాలని పెంచి పేంపొందించారు అన్నది సత్యం ! ఎందుకంటే చరిత్రలో మనుధర్మం లో చెప్పినట్టు నాలుకలు కోసినట్టు కానీ చెవిలో సీసం పోసిన ఘటనలు మచ్చుకు కనపడవు అన్నది వాస్తవం పైగా చాలా మండి ఋషులు కూడా శూద్రవర్ణం వారే అన్నది గమనించాల్సిన విషయం!
జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
అని ఋగ్వేదం అంటోంది !
కానీ ఇస్లాం , క్రైస్తవ రాజ్యాలా ఆక్రమణల తర్వాత దేశం లో ఆయా మతాల గ్రంధాల్లో భోదించినదే , అన్యులని దూరంగా ఉంచాలి అని , వారి పట్టణాలు తగలపెట్టాలి అని , అన్యదేవతల ని పూజించే వారిని చంపాలి అని సుస్పష్టంగా బైబిల్ గ్రంధం లో ఉన్నది జగమెరిగిన సత్యం ! క్రైస్తవులు యహోవా అనే దేవుడు పాత నిభందన లో చేసిన అరాచకాలని కప్పిపుచ్చటానికి నిత్యం తర్జనభర్జన పడుతూనే ఉంటారు ! నిర్గమకాండం 21 , 34 ,సంఖ్యాకండం 31 అధ్యాయాలు , ద్వితియోపదేశకాండము 17,20,13 అద్యయాలలో అన్యులు , అన్యదేవతారాదకులను ఎలా చంపాలో బహు చక్కగా వివరించాడు ! యహోవా చెప్పిన బానిసత్వానికి , అంటరానితనానికి , క్రూరత్వానికి ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు ! మనుధర్మ శాస్త్రం లో నేడు ఉన్నవి చాలా రకాల మార్పులకి లోనూ అయినవి అని రాజీవ్ దీక్షిత్ గారు ఎన్నో మార్లు చెప్పారు! మనుస్మృతిలో చెప్పినవి 17 వ శతాబ్దానికి ముందు ఎక్కడన్న జరిగాయ అంటే సరైన ఆదరాలు లేవు అన్నది నిజం ! ఈ అంతరానితనం లేదా తక్కువగా చూడటం అన్నది బ్రిటీషు పాలకులు దేశం లో అడుగుపెట్టిన తర్వాతనే కనపడుతుంది!
బాల్యవివాహాలు , సతీసహగమనం లాంటివి కూడా ఇస్లాం పాలన తర్వాత వచ్చినవే తప్ప వేదాల్లో వీటి ప్రస్తావనే లేదు ! ఇస్లాం రాజుల విచ్చలవిడి మానభంగాలకి బయపడి చిన్న వయసులో ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేయటం అలవరచుకున్నారు ! ఇస్లాం సామంతుల క్రూరత్వం నుంచి తప్పించుకోవటానకి వచ్చిన పద్దతులే కానీ ఇవి వైదిక ధర్మం లో చెప్పినవి కాదు !
ప్రస్తుతం మనుధర్మాన్ని బూచిగా చూపి గొంతులు చించుకునే మేధావులు అసలు మనుధర్మానికి , ప్రస్తుతం ఉన్న కలియుగానికి సంబందమే లేదు అన్న విషయాన్ని మాత్రం అసలు పట్టించుకోరు! పోనీ చరిత్ర లో మనుధర్మం లో చెప్పిన సీసం పొయ్యటం , నాలుకలు కోయటం జరిగిన ధాఖలాలు మాత్రం చూపరు! హిందువులలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనే బేధ భావం రేకెత్తించి తమ పనులు సులువు చేసుకున్నారు పైగా తెలుపు , నలుపు వర్ణం ని బట్టి హీనంగా చూసే బుద్ధి కేవలం క్రైస్తవ దేశాలకే చెల్లింది ! అదే వ్యవస్థను ఇక్కడ కూడా పెట్టచూశారు బ్రిటీషు కుక్కలు ! వారి ఆలోచనకి మన ఉద్దండుల కుతంత్రాలు , పేరుకొసం పాకులాటల్లో ధర్మ వినాశనానికి పూనుకున్నారు! ప్రస్తుతం మనుధర్మం మీద ఎడిచే ఉద్దండులు ఒక మారు చరిత్రని పరికించి , క్రైస్తవులు జొప్పించిన వారి సిద్దాంతలని గమనిస్తే అసలు దొంగలు బయటపడతారు!

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment