అయితే అతి నిజాయితీ, అతి ఔదార్యం కారణంగా 14 సార్లు ఓడిపోయిన శత్రువుకు ప్రాణభిక్ష పెట్టి, కేవలం ఒకే ఒక్కసారి అదే శత్రువు చేతిలో ఓడిపోయిన పాపానికి ప్రాణాలు కోల్పోయిన అభాగ్య వీరుడు.
బంధించి ఆఫ్ఘన్ కు తీసుకెళ్ళిన గజనీ కొంతకాలం తర్వాత అతన్ని అక్కడ వధించాడంటారు. అయితే నిజానికి గజనీ పృధ్వీరాజ్ కు కళ్ళు పీకించి బందీగా ఉంచాడని, శబ్ద భేది విద్యలో అద్భుతమైన ప్రతిభ గల పృధ్వీరాజ్ ని ఒక వేడుకలో తన విద్య ప్రదర్శించమని గజనీ అడగ్గా, తన మంత్రి సాయంతో పృధ్వీరాజ్ బాణం వేసి గజనీని చంపాడని ప్రచారంలో ఉంది.
ఇక ఈ ఫోటో లో విశేషం ఏమిటంటే ఇక్కడ కన్పించే సమాధి ఆప్ఘనిస్తాన్ లోని అలనాటి ఆ మహా వీరుడు """" పృధ్వీరాజ్ చౌహాన్ ది"""".
జౌహార్ పృధ్వీరాజ్ మహారాజ్.
No comments:
Post a Comment