కుచేలుడు తన వద్దకు ఎందుకు వచ్చాడోతెలుసుకొని విశ్వాత్ముడైన కృష్ణుడు కుచేలుని ఉత్తరీయంలో నుంచి అటుకుల మూటను విప్పి ఒక గుప్పెడు అటుకులను నోట్లొ పోసుకొన్నాడు. రెండోగుప్పెడు నోట పెట్టుకోబొతుండగా రుక్మిణీదేవి వారిస్తూ యిలాఅన్నది."ఏతావతాలం విశ్వాత్మన్ సర్వ సంపత్ సమృద్ధయే".
లోకంలో సర్వసంపదలు ఇతనికి ఇవ్వడానికి ఒక గుప్పెడు చాలు.
ఆమాటలను కృష్ణుడు అంగీకరించాడు."
"ఏకస్య కృష్ణస్య కృత ప్రణామో
దశాశ్వ మేధావ భృతేన తుల్యః
దశాస్వమేథీ పునరేతి జన్మ
కృష్ణ ప్రణామివ పునర్భవాయ"
శ్రీకృష్ణునికి ఒక్కసారి చేసిన నమస్కారం పది అశ్వమేథయాగాలు జరిపి అవబృథస్నానం చేయడంతో సమానం.అంతేకాదు.మరొక విశేషంకూడావుంది.పది అశ్వ మేధయాగాలు చేసినవాడుభూమిమీద మళ్ళీపుడతాడు.శ్రీకృష్ణునికి నమస్కరించిన వానికిమాత్రం పునర్జన్మ వుండదు" అని మహాభారతంలో భీష్ముడు చెప్పాడు.
లోకంలో సర్వసంపదలు ఇతనికి ఇవ్వడానికి ఒక గుప్పెడు చాలు.
ఆమాటలను కృష్ణుడు అంగీకరించాడు."
"ఏకస్య కృష్ణస్య కృత ప్రణామో
దశాశ్వ మేధావ భృతేన తుల్యః
దశాస్వమేథీ పునరేతి జన్మ
కృష్ణ ప్రణామివ పునర్భవాయ"
శ్రీకృష్ణునికి ఒక్కసారి చేసిన నమస్కారం పది అశ్వమేథయాగాలు జరిపి అవబృథస్నానం చేయడంతో సమానం.అంతేకాదు.మరొక విశేషంకూడావుంది.పది అశ్వ మేధయాగాలు చేసినవాడుభూమిమీద మళ్ళీపుడతాడు.శ్రీకృష్ణునికి నమస్కరించిన వానికిమాత్రం పునర్జన్మ వుండదు" అని మహాభారతంలో భీష్ముడు చెప్పాడు.
No comments:
Post a Comment