విశ్లేషణ :: విజయవాడ మేరీ మాత రాజ్యం గా మారుతుందా ?? విజయవాడ కొండా పై నుండి దుర్గమ్మ వెళ్లిపోయే రోజు దగ్గరలోనే ఉందా ?? బ్రహ్మాంగారి మాట నిజమేనా ?? (గమనిక : ఇది వ్యక్తిగత విశ్లేషణాత్మక కధనం మాత్రమే)
అవును ఇది నిజమే, ఇప్పుడు కడుతున్న fly-over దుర్గ గుడి దగ్గర కట్టటం వలన దుర్గ కొండకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పడం లో వింత లేదు. ఈ fly-over అటు హైదరాబాద్ కు ఇటు విజయవాడ కు వారధిగా మారుతుంది. అంటే కాక heavy-traffic పెరిగి కొంత కాలానికి fly-over extend చేయటమే లేక, one-way fly-over లాగ రెండో- fly-over కట్టవలసి వస్తుంది అప్పుడు, పడుతుంది కనకదుర్గ కొండకు గండి. నది లో నుండి 2- వ ఫ్లై ఓవర్ తేవటం, భద్రతా కారణములు రీత్యా , అసాధ్యం కావున కొండను ఆనుకొని వెలుస్తుంది 2 nd fly-over , నెమ్మదిగా దుర్గమ్మ కొండా పగులుతూ వెళ్లి గుడికి ముప్పు వాటిల్లే రోజు దగ్గరలోనే ఉంది. కనకదుర్గ కొండను విజయవాడను వదిలి వేరొక చోటికి వెళ్ళిపోతుంది . ఏది ఏమయి నప్పటికీ TRAFFIC- వల్లకాని, లేక కృష్ణా నది వరదల వల్లకాని దుర్గ గుడికి ముప్పు తప్పక వాటిల్లుతుంది, ఇలా జరుగకుండా మనమే జాగర్తలు తీసుకుని విజయాల- కొమ్మ మన అమ్మ, దుర్గమ్మను కాపాడుకుందాం. అందుకే మన ప్రభుత్వ అధికారులను, సంప్రదించి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు సంభవించకుండా ముందు జాగర్త చర్యలు తీసుకో వలసినదిగా తెలియచేయవలెను .
No comments:
Post a Comment