
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 19 May 2015
విశ్లేషణ :: జీసస్ బైబుల్ లో ఏమి చెప్పేడు, క్రైస్తవ మిషనరీస్ ఏమి చేస్తున్నాయి ?? క్రైస్తవ మిషనరీస్ ఏ ఒక్కటి కూడా, బైబుల్ కి కట్టుబడి పనిచేయటం లేదా ??
బాబు మీరు ఆసియా వైపు వెళ్తున్నారు కదా?? వద్దు అక్కడికి వద్దు నాయన అక్కడ మనం ప్రచారం వద్దు రా నాయనా!! ఏంటి నేను చెప్పటం లేదు బాబు, బాబు స్వయానా పరిశుద్ద ఆత్మనే వారిని ఆటంకా పరిచి అక్కడ వద్దు అని చెప్పకనే చెప్పింది!ఆ తరువాత ఎక్కడ కూడా ఆ పరిశుద్ద ఆత్మ ఆసియా లో సువార్త చెప్పమని చెప్పలేదు కూడా!(ఈ వాక్యం Acts - అపొ. కార్యములు 16 వ అధ్యాయం 6వ వాక్యం లో ఉంది!ఈ ACT గ్రంధాన్ని ల్యూక్ 61 AD న రాసాడు! దీనికి ముందు రాసిన MATTHEW 24వ అధ్యాయం లో 14 వ వాక్యంలో సువార్త ప్రపంచమంతా ప్రకటించాలి అన్నాడు , ఈ MATTHEW 60 AD న మాథ్యూ రాసాడు) మరి బైబులు దైవ వాక్యం,వాటిని పాటించాలి అనే బుద్ధి హీనులకు నీచులకు తెలియదా ఈ మాట?? ఎందుకు మతప్రచారం అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు?? ప్రస్తుతం క్రిస్టియానిటీ ప్రపంచం మొత్తం ఉండటానికి కారణం ఏ గూటికి ఆ పాట పడటం సేవ తొక్క అని అపద్దలు చెప్పటం మతాన్ని మార్చటం ఇదే వీరి నీచపు తంతు! ఒక మహనీయుడు కెన్యా జాతిపిత గా పిలవబడే జోమో కేన్యాట ఆవేదనగా అన్న మాటలు" బ్రిటిష్ మిషనరీలు మా దేశం వచ్చేసరికి మా చేతుల్లో భూములు ఉండేవి,వాళ్ళ చేతుల్లో బైబులు ఉండేది! కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటం వాళ్ళు నేర్పారు,కళ్ళు తెరచి చూసే సరికి వాళ్ళ బైబులు మా చేతుల్లో ఉంది మా భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి!! . హిందువుల్లారా మేల్కొనండి సెక్యులర్ ముసుగులో సనాతన ధర్మాన్ని ముంచెదశగ పయనిస్తున్న మిషనరిలను అడ్డుకోండి!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment