
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 19 May 2015
విశ్లేషణ = ఇది నిజమేనా ?? బైబుల్ లో ఇలా దారుణంగా రాసి ఉందా ????
ద్వితియోపదేశకాండము 20 లో 17 వ వాక్యములో హీత్తీ యులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివీ్వ యులు యెబూసీయులను వీరి విషయం లో మాత్రం ఊపిరిగల ఒక్కరిని కూడా బతక నివ్వకూడదు ! 18 వ వాక్యములో నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయ వలెను. , అంటే వీరిని ఎలా చంపాలి వారిని ఎలా నిర్మూలించాలి అన్నది సాక్షాత్తు దేవుడు అనబడే యహోవా చెప్పాడంట ఇంతకూ ఎందుకు చంపమంటున్నారో తెల్సా?? వీరు యహోవని కాకుండా అన్యదేవతలని పూజించటమే ! మనోడికి తనని కాకుండా ఇంకోరిని ముక్కితే , ఇలా జనాలని సంపె బదులు తనే సర్వాంతర్యామి అని విశ్వరూపం చూపలేక పోయాడా?? పోనీ వారి మనస్సులో అన్యదేవాతలు పూజించకుండా ఈయన మహిమ చూపలేక పోయాడా??
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment