What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 5 May 2015

28 మంది వ్యాసులు


28 మంది వ్యాసులు

మనం ప్రస్తుతం ఉన్నది వైవస్వత మన్వంతరం. అందులో 28వ మహాయుగం. ప్రతి మహాయుగంలో వ్యాస భగవానుడు ద్వాపరయుగాంత సమయం లో వేదములను విభాగం చేస్తాడు. ఇప్పటి వరకు జరిగిన 28 మహాయుగములలొ 28 మంది వ్యాసులు జన్మించారు.
వారు


స్వయంభు
ప్రజాపతి
ఉషన
బృహస్పతి
సవిత
మృత్యు
ఇంద్ర
వసిష్ఠ
సారస్వత
త్రిధామ
త్రివ్రిష
భరద్వాజ
అంతరిక్ష
వప్రి
త్రయారుణ
ధనుంజయ
కృతంజయ
రినజయ
భరద్వాజ
గౌతమ
హర్యాత్మ
వేణ
త్రిణవింధు
రిక్ష
శక్త్రి
పరసర
జాతుకర్ణ
కృష్ణ ద్వైపాయన
మనం ఉన్న ఈ మహాయుగంలో వేద విభాగం చేసిన కృష్ణ ద్వైపాయనుడు నాలుగు వేదములను తన నలుగురు శిష్యులకు చెప్పి వాటిని ప్రచారం చేసాడు. ఆ వేద విభాగాన్ని ప్రచారం చేసిన శిష్యులు

ఋగ్వేదం - పైల మహర్షి
యజుర్వేదం - వైశంపాయన
సామవేదం - జైమిని
అధర్వణ వేదం - సుమంతుడు
పురాణములు - రోమహర్షనుడు
భాగవతం - శుక మహర్షి

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML