అనారోగ్యం పారదోలే నీరు ఉదయ గిరి కొండల్లో.
అవును ఆ సెలయేరు నీరు శరీర రుగ్మతలను తొలగించును . ఉదయగిరి కొండల లో ఉన్న నీరు ఊరి ఉబికి పైకి వస్తున్నా నీరు, అనేక ఔషధ మొక్కలను తాకి వస్తున్నా సెలయేరు . ఆ నీటిని కొంత కాలం తాగిన అనారోగ్యం తొలగును .
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
No comments:
Post a Comment